మంథని రూరల్, మే 9 : పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని మూడు బజారుల దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాతిర రెండు నల్ల పిల్లులను బలివ్వడంతో
మేడ్చల్ మల్కాజిగిరి : బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గాగిల్లాపూర్ చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మరకు.. సంగా ర�
న్యాల్కల్, మే 9 : బతుకు దేరువుకోసం పుస్తకాలను అమ్ముకునేందుకు వచ్చి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వ్యాపారి మృతి చెందినట్టు హద్నూర్ ఏఎస్ఐ ఈశ్వర్ తెలిపారు. ఏఎస్ఐ కథనం ప్రకారం..హైదరాబాద్లోని కుషాయిగ
పెద్దపల్లి రూరల్ : పెద్దపల్లి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. భార్య భర్తల మధ్య గొడవలతో సైకోగా మారిన ఓ యువకుడు తన సొంత స్కార్పియో వాహనానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన పెద్దపల్లి మండలం అందుగులపల్లి శివార�
వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తకోట మండలం పాలెం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది.హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వ�
కల్వకుర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొనడంతో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటు
కన్న తండ్రే కీచకుడిగా మారి కూతురిని లైంగికంగా వేధించేవాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో ఆ అమ్మాయికి తెలియలేదు. అసలు ఎవరైనా తన మాట నమ్ముతారా? అనే అనుమానం కలిగింది. ఎందుకంటో తల్లికి ఈ విషయం చెప్పి ఏడిస్తే.. ఆ
కొమురవెల్లి, మే6 : భార్యతో గొడవపడి గొంతు కొసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేట శివారులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప
రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అల్లుని పేరు మీద భూమి పట్టా చేశాడనే కక్షతో ఓ కొడుకు తన తండ్రి రెండు కాళ్లను నరికిన అమానవీయ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం పిల్లిపల్లి గ్రామంలో గురువారం చో�
బంజారాహిల్స్,మే 5 : ట్రీట్మెంట్ కోసం వచ్చిన మహిళకు చెందిన ఆభరణాలు మాయమైన సంఘటన బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కూకట్పల్లి సమీపంలోని వివేకానందనగర్కు చెం
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..జెన్కో స్టేజ్-2 లో యాష్ హ్యాండిలింగ్ సిస్టం�
ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్లో ఓ ఎస్ఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీఆర్పీఎఫ్ ఎస్ఐగా జెడ్ఎల్ ఠాక్రే (56) మూడేళ్లుగా ఇక్కడ �
మద్యపానం చేసే వాళ్లు విచక్షణా జ్ఞానం పూర్తిగా కోల్పోయి దారుణాలు చేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా హరియాణాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. బాగా తాగేసి, మద్యం మత్తులో ఉన్న విజయ్ అనే ఒక వ్యక్తి.. తూలుతూ రోడ్డుపై తిరు�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా �