దమ్మపేట రూరల్, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఛత�
సంగారెడ్డి : వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాకర సంఘటన సంగారెడ్డి జి
బెంగళూరు: ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించగా రూ.19 లక్షల నగదు దగ్ధమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పరప్పన అగ్రహార సమీపంలోని హోస రోడ్డులో ఉన్న కెన�
న్యూఢిల్లీ: భర్త వివాహేతర సంబంధాలను సహించని భార్య, అతడ్ని అంతం చేయాలని నిర్ణయించింది. కిల్లర్కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. రంహోలా ప్రాంతంలోని హోలీ కాన్వెంట్ స్�
సంగారెడ్డి : ఐపీఎల్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్లో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ ఘాట్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తె
సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఓ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జగదేవ్పూర్ మండలంలోని అలిరాజపేట్ బ్రిడ్జి వద్ద గురువార
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితమే వీరు చె
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉరి వేసుకొని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని మాయాబజార్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మాయాబజార్కు చెందిన గజవాడ క
హైదరాబాద్ : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్తాపూర్ బ్రాంచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలతో దట్టమైన పొగలు వచ్చాయి. పొగను గమనించిన పలువురు స్థానిక
పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్ సంపత్, ఆర్ఐ అజీం, ప్రైవేట్ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీ�
ఘట్కేసర్ రూరల్, మే 23 : నిషేధిత గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి చేసి రూ.5 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడ
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెండ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతి చెందగా 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని మొండి కట్ట గ్రామం వద్ద చోటు చేసుకుంది. స్థా�
మెదక్ : పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన హవేళిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివ�