నారాయణఖేడ్, మే 19 : జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని మహిళల వద్ద నుంచి నగదు, నగలను దొంగిలిస్తున్న మహిళను సీసీ కెమెరాల సహాయంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ వెంకట్
రాజన్న సిరిసిల్ల : ఈత సరదా ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరక�
ఆదిలాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడుగొండ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే..నేరడిగొండ మండలం కుప్టౌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొన�
బంజారాహిల్స్,మే 18: ఇంట్లో ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తు టీవీ పడడంతో దుర్మరణం పాలయిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా�
రెండ్రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బహుమతులను ఓపెన్ చేస్తుండగా ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని నవసారి జిల్లాలో మి
వరంగల్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఖానాప�
రాయికోడ్,మే 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వీరేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ�
కొత్తూరు, మే 17: నాలుగేళ్ల చిన్నారిని ఓ ఇటుక లారీ చిదిమేసింది. అభం శుభం తెలియని ఆ బాలిక లారీ వెనుక టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. పాప తండ్రి ప్రశాంత్రెడ్డి, తల్లి దివ్యారెడ్డికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఈ వి
హుస్నాబాద్ రూరల్, మే 17: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం నాగారం గ్రామ శివారులో లేగదూడపై హైనా దాడి చేయడంతో మృతిచెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి గ్రామశివారులో పాశం సంపత్ వ�
ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన కూడా అలాంటిదే. ఔరంగాబాద్కు చెందిన సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల యువకుడు.. తనకన్నా ఆర�
కొల్లాపూర్ : అప్పు ఇచ్చి తమ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారంటూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి దిగడం సంచలనం కలిగించింది. వివరాల
మంథని రూరల్ : విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కామెర మల్లమ్మ (65) అ�
కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశాడో నిందితుడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. సదరు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా ని�
కేశంపేట(మే 16) : బాలికను మోసపూరితంగా వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మైన
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాంగళ్య షాపింగ్ మాల్ బాంబు పెట్టామనే ఫేక్ ఫోన్ కాల్ కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం షాపింగ్ మాల్ నిర్వాహకులకు గుర్తు తెలియని వ్యక్తులు అన్నోన్ నంబర్తో ఫోన్ చేసి మ