ములుగు : జిల్లాలోని వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగళ్లపల్లి కి చెందిన పాయం సాయి లికిత్ (15) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన సాయి లిఖిత్ ఇ�
ఆన్లైన్లో విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దమొత్తంలో న�
వరంగల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెం
చౌటుప్పల్, మే30 : గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.35 లక్షల విలువైన డ్రగ�
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�
నారాయణపేట రూరల్, మే 30 : నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడిన ఏవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నారాయణ పేట మండల వ్యవసాయ అధికారిగా పన�
నారాయణపేట : 50 అడుగుల లోతు గల బావిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికకుల కథన మేరకు..సోమవారం ఉదయం రెండు ఎద్దు�
కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చె�
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళ సాటి మహిళ అని చూడాకుండా ఓ యువతిపై అనుమానంతో పైశాచికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దిగజారి ప్రవర్తించింది. యువకులతో యువ
ఇటీవలి కాలంలో మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఉబెర్, ఓలా, ర్యాపిడో వంటి సర్వీసులపై ఆధారపడుతున్నాం. ఒక్కోసారి ఇవి వాడటం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా నికితా జైన్ మహమ్మద్ అబుజార్ చౌదరి అనే ఇద్ద�
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల
చెన్నై: ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇం�
మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివ
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా �