కరీంనగర్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ మండలం ముగ్ధుంపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్కు చె�
హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఓ మహిళ సాటి మహిళ అని చూడాకుండా ఓ యువతిపై అనుమానంతో పైశాచికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో దిగజారి ప్రవర్తించింది. యువకులతో యువ
ఇటీవలి కాలంలో మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఉబెర్, ఓలా, ర్యాపిడో వంటి సర్వీసులపై ఆధారపడుతున్నాం. ఒక్కోసారి ఇవి వాడటం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా నికితా జైన్ మహమ్మద్ అబుజార్ చౌదరి అనే ఇద్ద�
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల
చెన్నై: ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇం�
మెదక్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నెల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివ
కుమ్రం భీం ఆసిఫాబాద్ : అక్రమంగా తరలిస్తున్న కలపను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ సంఘటన ఆసిఫాబాద్ రేంజ్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాలు ఇలా �
దమ్మపేట రూరల్, మే 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఓ యువతి మృతి చెందింది. జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ఛత�
సంగారెడ్డి : వర్షం వస్తుందని నువ్వులు తడిసి పోకుండా ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు వెళ్లిన దంపతులపై పిడుగు పడి భర్త అక్కడికక్కడే మృతి చెందగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఈ విషాకర సంఘటన సంగారెడ్డి జి
బెంగళూరు: ఏటీఎం చోరీకి దుండగులు యత్నించారు. గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించగా రూ.19 లక్షల నగదు దగ్ధమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. పరప్పన అగ్రహార సమీపంలోని హోస రోడ్డులో ఉన్న కెన�
న్యూఢిల్లీ: భర్త వివాహేతర సంబంధాలను సహించని భార్య, అతడ్ని అంతం చేయాలని నిర్ణయించింది. కిల్లర్కు సుపారీ ఇచ్చి హత్య చేయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. రంహోలా ప్రాంతంలోని హోలీ కాన్వెంట్ స్�
సంగారెడ్డి : ఐపీఎల్ బెట్టింగ్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బెట్టింగ్లో నష్టపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చింతల్ ఘాట్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తె
సిద్దిపేట : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఓ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన జగదేవ్పూర్ మండలంలోని అలిరాజపేట్ బ్రిడ్జి వద్ద గురువార
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితమే వీరు చె
ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల కూడా చాలా పెద్ద నష్టాలు జరుగుతుంటాయి. ఇటీవల ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో టికెట్ బుక్ చేసుకోవడం