జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో ఓ వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టిన విషాద ఘటన బీబీపేట మండల కేంద్రంలో
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్, నిర్మల ద�
చేర్యాల, జూన్ 5 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన యేశబోయిన �
హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్య�
నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం రసూల్ గూడలో రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకన్నను అరెస్ట�
అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
హైదరాబాద్ : నగరంలో మందుబాబు రెచ్చిపోయారు. పీలక దాకా తాగి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. కళ్ల ఎదుట ఉందో? లేదో? తెలియకుండా మత్తులో మునిగి తేలుతూ కారును డ్రైవింగ్ చేస్తూ బషీర్బాగ్లో ఓ గోడను ఢీక
సినిమాల్లో హీరోలో బైకులపై అదిరిపోయే స్టంట్లు చేస్తూండటం మనకు తెలుసు. అయితే వాటిని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారని, ఎవరూ కాపీ చేయడానికి ప్రయత్నించవద్దని సూచిస్తుంటారు. కానీ కొందరు ఆ హెచ్చరికలు పట్టించు
దేవుడు అప్పటికే ఆమెకు అన్యాయం చేశాడు. చిన్న వయసులోనే కళ్లు లాగేసుకున్నాడు. అయినా జీవితంతో పోరాడుతూ జీవనం సాగిస్తోందా 20 ఏళ్ల యువతి. ఆమెపై ఒక నీచుడు దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతంలో వెలుగు చూ
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న �
నల్లగొండ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను జ�
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�