జీడిమెట్ల, జూన్ 15 : మద్యం మత్తులో సెల్ ఫోన్ విషయంలో గొడవపడిన ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకుని గాయపడిన సంఘటన మేడ్చల్ జిల్లాలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్ల సీఐ కె.�
మునుగోడు, జూన్ 14 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు సెల్ఫోన్ కొనివ్వలేదని నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చొల్లేడులో ఓ బాలుడు సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ సతీశ్రెడ�
మాదాపూర్, జూన్ 14 : అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నుండి కిలో గంజాయి లభ్యమైంది. శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్క�
సంగారెడ్డి : జిల్లాలోని జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆనంద్ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి స్థానికులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం ఉదయం పారిశ్రామిక వాడలోన
జ్యోతినగర్, జూన్ 13 : పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీపీసీ పట్టణ పరిధి రెండో డివిజన్ పీకే రామయ్యకాలనీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్ల�
రాయికోడ్, జూన్ 13 : బావిలో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన న్యాల్కల్ మండలం ముంగి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెనుగు అంజయ�
న్యూఢిల్లీ: ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి కుటుంబం నిరాకరించడంతో ఒక యువకుడు కిడ్నాప్ డ్రామా ఆడాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఆనంద్ పర్బత్ ప్రాంతంలో నివాసం ఉం
భారతదేశానికి పక్క దేశాల నుంచి వచ్చే అక్రమ వలసదారులకు సహాయం చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టయింది. ఈ గ్యాంగ్ సభ్యులు అక్రమ మార్గాల్లో వలసదారులకు ఆధార్ కార్డులు అందిస్తున్నారు. ఈ వలసదారులు ఎక్కువగా బంగ్లాద�
బెంగళూరు: పెళ్లికి నిరాకరించిన ముగ్గురు పిల్లల తల్లిపై ఒక వ్యక్తి యాసిడ్ పోశాడు. దీంతో ఆమె కంటికి తీవ్ర గాయమైంది. ఆ మహిళను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుల
చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు య
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్కు కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లందు పట్టణంలో
జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరిగడ్డికి పెట్టిన నిప్పు అంటుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చిల్పూర్ మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
జీడిమెట్ల, జూన్ 7 : ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్, ఎటీఎం కార్డును దోచుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. పోలీసులు తెలిపి
బార్బర్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్నాడా వ్యక్తి. అప్పటి వరకు ఒక పక్కన నిలబడి ఉన్న మరో వ్యక్తి.. సడెన్గా వెనక్కు తిరిగి తుపాకీతో అతన్ని కాల్చాడు. త్రుటిలో తుపాకీ గుండును తప్పించుకున్న అతను.. చటుక్కున కు