దేవుడు అప్పటికే ఆమెకు అన్యాయం చేశాడు. చిన్న వయసులోనే కళ్లు లాగేసుకున్నాడు. అయినా జీవితంతో పోరాడుతూ జీవనం సాగిస్తోందా 20 ఏళ్ల యువతి. ఆమెపై ఒక నీచుడు దాడి చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వార్కా ప్రాంతంలో వెలుగు చూ
జడ్చర్ల టౌన్, జూన్3 : సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చో
అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న �
నల్లగొండ : పార్క్ చేసిన బైక్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద సుమారు 15 లక్షల రూపాయల విలువ చేసే 25 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను జ�
పెద్ద అంబర్పేట, జూన్ 1 : విజయవాడ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకు�
మెదక్ : అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్ద శంకరంపేట్ మండలం లక్ష్మాపూర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూసాపేట గ్రామానికి చెందిన సిద్ధి రాములు(48) లక్ష్మాపూ
తూప్రాన్: ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మొదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణ ప�
ములుగు : జిల్లాలోని వాజేడు మండలం మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలోని ప్రగళ్లపల్లి కి చెందిన పాయం సాయి లికిత్ (15) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల పదోతరగతి పరీక్షలు రాసిన సాయి లిఖిత్ ఇ�
ఆన్లైన్లో విటులను ఆకర్షిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందా సాగిస్తున్న ముఠా గుట్టును నోయిడా పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పెద్దమొత్తంలో న�
వరంగల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మందలించాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర సంఘటన సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోని గూడెంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెం
చౌటుప్పల్, మే30 : గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 1.35 లక్షల విలువైన డ్రగ�
పెరుగుతున్న పెట్రో ధరలను క్యాష్ చేసుకోవాలని కొందరు నిందితులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ను అక్రమంగా అమ్మేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో పలుచోట్ల వెలుగు చూస్తు�
నారాయణపేట రూరల్, మే 30 : నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారిపై వేటు పడింది. అక్రమాలకు పాల్పడిన ఏవోను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని నారాయణ పేట మండల వ్యవసాయ అధికారిగా పన�
నారాయణపేట : 50 అడుగుల లోతు గల బావిలో పడి రెండు ఎద్దులు మృతి చెందాగా ఇద్దరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని మరికల్ మండలం పల్లెగడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికకుల కథన మేరకు..సోమవారం ఉదయం రెండు ఎద్దు�