రామాయంపేట,జూన్24 : చెరువులో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్ణణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
వనపర్తి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా ఓ ప్రాణాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే..కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలోని శంకర్ సముద్రం రిజర్వాయర్లో ఈతకు వెళ్లి సుమెర్ (15) సంవత్సరాల బాలుడు మృతి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 23 : పిడుగుపడి ఒకరు మృతివ చెందారు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని పెంచికల్పేట్ మండలం అగర్గూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాల
తాడ్వాయి, జూన్23 : విద్యుత్ తీగలు తెగిపడి ఆరు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన తాడ్వాయి మండలం నార్లాపురం సమీపంలోని చింతల క్రాస్ వద్ద గురువారం చోటు చేసుకుంది. పశువుల కాపరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నార్లా
సిర్గాపూర్, జూన్ 20 : ఇంట్లో నిద్రిస్తున్న యువకుడికి పాము బలికొన్న సంఘటన సంగారెడ్డి జిల్లా సుల్తానాబాద్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ట్రాక్టర్�
తుపాకులు తీసుకొని తన వెంట పడిన వారి నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న ఒక చర్చిలో దూరాడా వ్యక్తి. అతని వెంట పడిన వాళ్లు అది పవిత్రమైన స్థలం అని కూడా చూడకుండా కాల్పులకు తెగబడ్డారు. తాము వెంబడించిన వ్యక్�
పెద్దశంకరంపేట,జూన్21 : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం కోళ్లపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. మంగళవారంపేట ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్�
మహబూబాబాద్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెల�
హిమాయత్నగర్,జూన్20 : విద్యుత్ షార్ట్ సర్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి హాలిడే బజార్ ట్రావెల్ సంస్థ కార్యాలయంలోని ఫర్ని చర్, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ �
వనపర్తి : జిల్లా విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి జయంత్(5) సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కొత్తకోట మండలం కానాయపల్లిలో సోమవార చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్ర
భోజనం అడిగితే పెట్టలేదని భార్యను చిత్రవధ పెట్టాడా భర్త. విపరీతంగా కొట్టి, దిండుతో మొఖం నొక్కేసి ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే పడుకొని నిద్రపోయాడు. ఈ ఘటన ఢిల్లీలోని సుల్తాన్పుర్లో వెలుగు చూసిం�
లక్నో: ఆయిల్ ట్యాంకర్, ఒక వాహనం ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు బాలురతో సహా ఆరుగురు మరణించారు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. హరౌని-మోహన్ రోడ్లో డీ�
కేపీహెచ్బీ కాలనీ, జూన్ 16 : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్�
జోగులాంబ గద్వాల : నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి రైతుబీమా సొమ్మును కాజేసిన ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పా�
మెదక్ : జిల్లాలోని మాసాయిపేట పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం అదుపు తప్పి కారు బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న చిన్నారి అద్విక (ఏడాదిన్నర వయ�