చౌటుప్పల్, జూన్ 9 : గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న మహిళతోపాటు కొనుగోలు చేసిన ఇద్దరు య
భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని ఇల్లందు మున్సిపల్ కమిషనర్గా గతంలో పనిచేసిన అంజన్ కుమార్కు కోర్టు ధిక్కరణ కింద తెలంగాణ హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే..ఇల్లందు పట్టణంలో
జనగామ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వరిగడ్డికి పెట్టిన నిప్పు అంటుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చిల్పూర్ మండలం మల్కాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
జీడిమెట్ల, జూన్ 7 : ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్, ఎటీఎం కార్డును దోచుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. పోలీసులు తెలిపి
బార్బర్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్నాడా వ్యక్తి. అప్పటి వరకు ఒక పక్కన నిలబడి ఉన్న మరో వ్యక్తి.. సడెన్గా వెనక్కు తిరిగి తుపాకీతో అతన్ని కాల్చాడు. త్రుటిలో తుపాకీ గుండును తప్పించుకున్న అతను.. చటుక్కున కు
జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో ఓ వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టిన విషాద ఘటన బీబీపేట మండల కేంద్రంలో
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్, నిర్మల ద�
చేర్యాల, జూన్ 5 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన యేశబోయిన �
హైదరాబాద్ : జనగామ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా వద్ద డివైడర్ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్య�
నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం రసూల్ గూడలో రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకన్నను అరెస్ట�
అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
హైదరాబాద్ : నగరంలో మందుబాబు రెచ్చిపోయారు. పీలక దాకా తాగి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. కళ్ల ఎదుట ఉందో? లేదో? తెలియకుండా మత్తులో మునిగి తేలుతూ కారును డ్రైవింగ్ చేస్తూ బషీర్బాగ్లో ఓ గోడను ఢీక
సినిమాల్లో హీరోలో బైకులపై అదిరిపోయే స్టంట్లు చేస్తూండటం మనకు తెలుసు. అయితే వాటిని నిపుణుల పర్యవేక్షణలో చేస్తారని, ఎవరూ కాపీ చేయడానికి ప్రయత్నించవద్దని సూచిస్తుంటారు. కానీ కొందరు ఆ హెచ్చరికలు పట్టించు