శంకర్పల్లి జూలై 4 : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం �
మద్దూరు(ధూళిమిట్ట), జూలై04: ఎలాంటి అనుముతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ శివారులో
జయశంకర్ భూపాలపల్లి : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి త�
కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. ప్లాట్ విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ వి�
సంగారెడ్డి : హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న అదృశ్యమైన యువకుడి మృతదేహం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దాడి చే�
పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ�
రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అ�
ఇబ్రహీంపట్నం, జూన్ 30 : సంచలనం సృష్టించిన రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసులో మరో ఇద్దరు నిందితులపై గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంద�
కాటారం, జూన్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అంచ హన్మంతరావును అరెస్టు చేశారు. ఈ మేరకు కాటార
హైదరాబాద్ : ఆ కుటుంబానికి పెట్ డాగ్స్ అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో ఓ కుక్క పిల్లను తీసుకొచ్చి.. పెంచుకుంటున్నారు. అయితే ఆ శునకం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గుర్తు తెలియని మహిళ దాన్ని దొంగిలించింది. దీంతో �
మేడ్చల్ మల్కాజిగిరి : దవాఖానలో ఉరి వేసుకొని ఓ నర్సు మృతి చెందిన విషాదకర సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి, ప్రగతి నగర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మహబూబ్నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్ద �
చాలాకాలంగా ఒక యువతి వెంట పడుతున్నాడా యువకుడు. సడెన్గా ఒక రోజు వచ్చి ఆమె పక్కనే బైక్ ఆపాడు. ఆఫీసుకు వెళ్తున్న ఆమెను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించాడు. ఆ యువతి భయంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించడం�
పహాడీషరీఫ్, జూన్ 24 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉ�