జగిత్యాల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఒకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వినాయకున్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు కొంద�
కోహెడ, ఆగష్టు 30 : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన జెట్టి మురళి (35) అనే వ్యక్తి సోమవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సొంత ఇళ్లు నిర్మించుకుంటున్న మురళి ఇంటి వద్ద విద్యుత్ వైర్ల�
రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది.
యాదాద్రి భువనగిరి : మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రబోయిన బాలరాజుగౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్
మెదక్ : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన కల్హేర్ (మం) మహదేవ్ పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి అవ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితం దారుణం జరిగింది. ఈ నెల 25న దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు �
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లి ఓ మహిళ కరెంట్ షాక్తో మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధి పవర్ హౌస్ కాలనీ వద్ద చోటు చేసు�
పెద్దపల్లి : రూ. 7,500 లంచం తీసుకుంటూ ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్ఖాన్ పేట గ్రామానికి చ�
కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చ�
పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విధులకు వచ్చిన కానిస్టేబుల్ బైక్ మాయమైంది. అది కూడా పోలీస్ స్టేషన్ ముందే పార్కింగ్ చేసింది కావడం విశేషం. సదరు బైక్ దొంగ గుంటూరు వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు గుర్తించి.. ఆ
సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలకు చిక్కుకుని ఎందరో విలవిల్లాడుతున్నారు. రోజుకో రకం చీటింగ్తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా వీరి వలలో బ్యాంకు ఉద్యోగి చిక్కుకున్నాడు. ఫలితంగా ఓ ఏజెన్సీ అకౌంట్ నుంచి...
హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �