టెక్ కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉండే ఆ వ్యక్తి.. సెలవు దొరకగానే కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చాడు. భార్యాపిల్లలతో పాటు చెల్లెలు, ఆమె పిల్లలను కూడా తీసుకొని సినిమాకెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వ
కుత్బుల్లాపూర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న భార్యభర్తలను వేర్వేరు రోజుల్లో రిమాండ్కు తరలించిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వె�
నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా ర
వరంగల్ : జిల్లాలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఇట్యాల రమేష్ (55)కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం హఠాన్మరణం చెందారు. కోర్టు విచారణకు హాజరైన కక్షిదారుడు కోర్టు సముదాయంలో బాత్రూం లో విగత జీవిగా ఉండడాన్ని ఇతర కక�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస�
శంకర్పల్లి జూలై 4 : ఉరి వేసుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం �
మద్దూరు(ధూళిమిట్ట), జూలై04: ఎలాంటి అనుముతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 33 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామ శివారులో
జయశంకర్ భూపాలపల్లి : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కాటారం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుమ్మరి త�
కామారెడ్డి : జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల సంఘటన కలకలం రేపింది. ప్లాట్ విషయంలో తలెత్తిన గొడవ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో భగత్ సింగ్ వి�
సంగారెడ్డి : హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30న అదృశ్యమైన యువకుడి మృతదేహం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు దాడి చే�
పాపన్నపేట, జులై01 : వేగంగా వెళ్తున్న లారీపై నుంచి కిందపడి తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై విజయ్కుమార్ కథనం మేరకు.. నారాయణ�
రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అ�
ఇబ్రహీంపట్నం, జూన్ 30 : సంచలనం సృష్టించిన రియల్ఎస్టేట్ వ్యాపారుల జంటహత్యల కేసులో మరో ఇద్దరు నిందితులపై గురువారం రాచకొండ సీపీ మహేష్భగవత్ పీడీయాక్టు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపం
మేడ్చల్ మల్కాజిగిరి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెట్టుకు ఉరి వేసుకొని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో చోటు చేసుకుంద�
కాటారం, జూన్ 27: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు అంచ హన్మంతరావును అరెస్టు చేశారు. ఈ మేరకు కాటార