నల్లగొండ : ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేస్తూ మంగళవారం కత్తితో దాడి చేసిన నిందితున్ని నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వె
దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం �
మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ్�
హైదరాబాద్ : హిమాయత్ సాగర్లో ఈతకు వెళ్లి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ఆటో డ్రైవర్ దేవాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసుల�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండ�
సూర్యాపేట : జిల్లాలో దారుణంచోటు చేసుకుంది. బీరుసీసాతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తన సోదరిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఓ యువకుడు మరో యువకుడిని బీరు సీసాతో గొంతు కోసిహ�
జహీరాబాద్, ఆగస్టు 7 : అక్రమంగా నిల్వ చేసిన 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. పరమేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్కు తర
ములుగు, ఆగస్టు07 (నమస్తేతెలంగాణ) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మల్లారెడ్డి హత్య కేసును ములుగు పోలీసులు చేదించి 10మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డ
రాజన్న సిరిసిల్ల : ఏ కష్టమెచ్చిందో ఏమో తెలియదు కాని చావే శరణ్యమని భావించిన ఓ వ్యక్తి మానేరు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుసుకు
చేర్యాల, ఆగస్టు 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామానికి చెందిన కొయ్యడ వెంకటయ్య(51) అనే వ్యక్తి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం చోటు చేసు
నల్లగొండ : అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని, నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భం ఎస్పీ మీడియాకు వివరాలను వెల్లడించారు. గంజాయి తరల�
ములుగు : గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో న్యాయవాది దారుణ హత్యకు గురయ్యాడు. ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు తన సొంత వాహనంలో వెళ్తుండగా జాతీయ రహదారి పందికుంట స్టేజీ వద్ద మాటువేశారు. స్విఫ్ట్�
మూసాపేట, ఆగస్టు1 : భర్త మందలించాడని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట చిత్తార
మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రా�