మూసాపేట, ఆగస్టు1 : భర్త మందలించాడని భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..మూసాపేట చిత్తార
మెదక్ : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మల్లన్న సాగర్ కాళేశ్వరం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నర్సాపూర్ మండలం తుజాల్పూర్ అర్జుతండాకు చెందిన కొర్ర రా�
వికారాబాద్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. కాగా, భార్యభర్తలిద్దరు �
మహబూబాబాద్ : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను భర్త గొడ్డలితో అత్యతంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలం తానం చర్ల శివారు ఆనకట్ట తండాలో తెల్లవారు జా
జీడిమెట్ల, జూలై25 : జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి క్వారీ గుంతలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం �
గాజుల రామారం, జులై 25 : ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఓ మహిళ అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగద్గ
మహేశ్వరం, జూలై 25 : డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మహేశ్వరం పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరం గ్రామానికి చెందిన ఏలె నర్సిం�
కష్టాల్లో ఆదుకోవాల్సిన బంధువే ఆమె పాలిట యముడయ్యాడు. అందరికీ ఆమె మంత్రగత్తె అని చెప్పి కొట్టి చంపేశాడు. ఈ ఘటన రాంచీలో వెలుగు చూసింది. సీమా దేవీ అనే 31 ఏళ్ల యువతిని జార్ఖండ్ రాజధాని రాంచీలో చంపేశారు. బసో దేవ�
వనపర్తి : జిల్లా పోలీసులు మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా కొత్తకోట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ముగ్గురు యువకుల నుంచి 58 గంజాయి ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎ�
మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డుపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా పొడిచిచంపారు. ఈ విషాదకర సంఘటన కౌడిపల్లి (దాబా)పెట్రోల్ బంక్ సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. మృతు
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన ధర్మారం మండలం పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. గ్రా�
మెదక్ అర్బన్, జూలై19 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలోని ఫతేనగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు , కుటుంబీకులు తెలి�
కాచిగూడ,జూలై 19 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని పెయింటర్ మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణాచారి తెలిపిన వివరాల ప్రకారం.. తలబ్కట్ట ప్రాంతానికి చెంది�
రంగారెడ్డి : చక్కటి ఉద్యోగం, మంచి జీవితం, భార్యాపిల్లలు..అంతా సవ్యంగా సాగిపోతున్న తరుణంలో కుటుంబంలో చిన్నపాటి గొడవతో కానరాని లోకాలకు వెళ్లాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా జల్�