Crime news | ఈత సరదా నలుగురు విద్యార్థుల నిండు ప్రాణాలను బలితీసుకుంది. చెరువులో పడి విద్యార్థులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన యాచారం మండలంగొల్లగూడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది.
Crime news | విద్యుత్ షాక్తో ఓ వివాహిత మృత్యువాత పడింది. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి మండలం వెల్లుల్లలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Crime news | అనుమానాస్పద స్థితిలో ఓ నవ వధువు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన పాలకుర్తి మండలం కుక్కలగూడూర్లో ఆదివారం చోటు చేసుకుంది.
Sangareddy | పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా