Man Shot At By Cops | రద్దీ మార్కెట్లో ఓ యువకుడు కత్తిలో హల్చల్ చేశాడు. జీన్స్ ప్యాంట్, నల్లటి బనియన్ ధరించి ఉన్న అతడు కత్తితో మార్కెట్ మధ్యలోకి దూసుకొచ్చాడు. చంపేస్తానని స్థానికులను బెదిరించడం మొదలుపెట్టాడు
Crime news | పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింద
బెంగళూరులో విషాదం చోటు చేసుకున్నది. సిమెంట్ మిక్సర్ లారీ ఒకటి కారుపై బోల్తా పడిన ఘటనలో తల్లీకూతురు మృతిచెందారు. పరారీలో ఉనన లారీ యజమాని కోసం పోలీసులు వెదుకుతున్నారు.
Crime news | ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవకిశోర్ దాస్పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఝార్సిగూడ జిల్లా బ్రజరాజునగర్లోని గాంధీచౌక్ దగ్గర ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బ్రజరాజునగర్లో ఓ కార్యక�
ATMs Looted | రాజస్థాన్లోని అజ్మీర్ పట్టణంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని రెండు ఏటీఎం కేంద్రాల్లో ఏటీఎం మెషిన్లను ఎత్తుకెళ్లి భారీగా నగదు లూటీ చేశారు.
పుణెలో విషాదం చోటుచేసుకున్నది. భీమా నది ఒడ్డున నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. సమీపంలో మరో ముగ్గురు చిన్నారులు విగతజీవులుగా పడిఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా భావిస్తున్నారు.
థాయిలాండ్లో వ్యాను బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా లూనార్ ఇయర్ సెలవులకు బ్యాంకాక్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.
చత్తీస్గఢ్లో కారులో మంటలు చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకరు జర్నలిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. చెట్టును ఢీకొనడంతోనే మంటలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాపై ఛార్జిషీట్ సిద్ధమైంది. దాదాపు 3 వేల పేజీలతో రెడీగా ఉన్న ఈ ఛార్జిషీట్ను నిపుణులు సమీక్షిస్తున్నారు.
బాలికలతో సెక్స్ ట్రాఫికింగ్కు పాల్పడిన ఓ వ్యక్తికి అమెరికా మాన్హట్టన్ కోర్టు 60 ఏండ్ల జైలు శిక్ష విధించింది. సొంత కూతురిని కూడా డబ్బు సంపాదించేందుకు వాడుకున్నాడని ఆయనపై ఆరోపణలున్నాయి.
Theft news | దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. రూప్ నగర్ ఏరియాలోని శక్తినగర్లో రాత్రివేళ బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని దొంగలు బైకులతో ఢీకొట్టి అతని జేబులో ఉన్నకాడికి
Firing incident | సంబరాల్లో గాల్లోకి కాల్పులు జరపడం, గొడవలు జరిగితే ప్రత్యర్థులను కాల్చిచంపడం లాంటి వాటిని ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం. తాజాగా హర్యానా రాష్ట్రం