పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉర�
మెదక్ : మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్కు చెందిన రాచుపల్లి
భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను పాము కరువడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల�
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
హైదరాబాద్ : ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల జిల్లా కూకట్పల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో గుర్తు తెలియని దుండగుల
జయశంకర్ భూపాలపల్లి : రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల వ్యాపారం చేసే ఉదయ్ శంకర్ అనే వ్యాప�
సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటోలో నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుబ్బాక మండలంలోని దుబ్బాక -లచ్చపేట రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..దుబ్బాక �
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అల
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.
జగిత్యాల : పండుగపూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోరుట్ల మండలం నాగులపేట గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఒకరు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. వినాయకున్ని తీసుకురావడానికి వెళ్లేటప్పుడు కొంద�
కోహెడ, ఆగష్టు 30 : సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రానికి చెందిన జెట్టి మురళి (35) అనే వ్యక్తి సోమవారం రాత్రి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. సొంత ఇళ్లు నిర్మించుకుంటున్న మురళి ఇంటి వద్ద విద్యుత్ వైర్ల�
రాజన్న సిరిసిల్ల : ఉయ్యాలే ఆ చిన్నారి పాలిట ఉరితాడైంది. పాప సరదాగా ఆడుకుంటుందని తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాల వారి కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఊయ్యాలే ఆ చిన్నారి పాలిట మృత్యు పాశమై ఊపిరి తీసింది.
యాదాద్రి భువనగిరి : మేడ్చల్ జిల్లా కీసరలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబరు రుద్రబోయిన బాలరాజుగౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్
మెదక్ : ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు చెరువులో పడి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపి�