సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి తల్లీ కొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన కల్హేర్ (మం) మహదేవ్ పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి అవ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని రాజపేట మండలం రఘునాథపురం బ్రిడ్జిపై ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. బ్రిడ్జిపై నుంచి కారు వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న యాదగిరిగుట్ట మండలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల క్రితం దారుణం జరిగింది. ఈ నెల 25న దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తున్న బాలికపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు �
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసేందుకు వెళ్లి ఓ మహిళ కరెంట్ షాక్తో మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామ పంచాయతీ పరిధి పవర్ హౌస్ కాలనీ వద్ద చోటు చేసు�
పెద్దపల్లి : రూ. 7,500 లంచం తీసుకుంటూ ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్ఖాన్ పేట గ్రామానికి చ�
కుత్బుల్లాపూర్,ఆగస్టు25 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానస్పదస్థితిలో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చ�
పాపన్నపేట,ఆగస్టు25 : మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పొడ్చన్పల్లిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విధులకు వచ్చిన కానిస్టేబుల్ బైక్ మాయమైంది. అది కూడా పోలీస్ స్టేషన్ ముందే పార్కింగ్ చేసింది కావడం విశేషం. సదరు బైక్ దొంగ గుంటూరు వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు గుర్తించి.. ఆ
సైబర్ నేరగాళ్లు విసురుతున్న వలకు చిక్కుకుని ఎందరో విలవిల్లాడుతున్నారు. రోజుకో రకం చీటింగ్తో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా వీరి వలలో బ్యాంకు ఉద్యోగి చిక్కుకున్నాడు. ఫలితంగా ఓ ఏజెన్సీ అకౌంట్ నుంచి...
హైదరాబాద్ : నిజామాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకున్నది. స్థానిక కపిల హోటల్లో కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. మృతులను ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్ (37), భార్య అక్షయ (36), ప్రత్యూష (13), అద్వైత్ (10)గా �
మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్తం పంచుకుని పుట్టిన సొంత తమ్ముడే అన్నను హతమార్చిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోచోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర
పెద్దశంకరంపేట,ఆగస్టు15 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురంలో సోమవారం చోటు చేసుకుంది. పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని గోపని వ�
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. ఈ మేరకు ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్ల
జోగులాంబ గద్వాల : కోడి పందేలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గద్వాల మండలం అనంతపూర్ గ్రామ శివారులో అమిన్ కౌంట్రీ బర్డ్ ఫామ్ లో కోళ్ల పందేల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, గద్వాల్ రూరల్ పోలీసులు సంయుక్�
రోడ్డు వారగా ఓ ఇంటి గోడపై మూత్ర విసర్జన చేయడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసేలా చేసింది. గోడపై మూత్రం పోస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు.. ఆ వ్యక్తిని పట్టపగలే అందరూ చూస్తుండగా దారుణంగా కత్�