Killed and Scatted | తనతో సహజీవనం చేస్తున్న యువతిని ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. అనంతరం ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి ఆ భాగాలను ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసాడు. హంతకుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను అరెస్ట్ చేశార�
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Crime news | దాదాపు 24 ఏండ్ల క్రితం మరణించిన ఓ వ్యక్తిని ఇప్పుడు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరు చదివింది కరెక్టే. 24 ఏండ్ల క్రితం చచ్చిన వ్యక్తే
Crime news | మహారాష్ట్రలో ముంబైకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అక్రమంగా మాదకద్రవ్యాలు తరలిస్తున్న ఓ నిందితుడి ఆటకట్టించారు. నైరోబి నుంచి
Crime News | తమిళనాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో దారుణం జరిగింది. కాలేజీ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రిపై కొందరు యువకులు అకారణంగా
Crime News | సంపన్నులను గుర్తించి, వలపువల విసిరి ట్రాప్ చేసి, ఆపై బ్లాక్మెయిలింగ్కు పాల్పడి డబ్బు గుంజే కిలాడీ లేడీల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఈ మధ్య కాలంలో
Crime News | చేతిలో సెల్ఫోన్..! ఆడియో అయినా, వీడియో అయినా క్షణాల్లో రికార్డు చేసే అవకాశం..! చాలామంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటుండగా.. కొందరు నేరగాళ్లు మాత్రం
bus overturn | రూరల్ మండలం వీటిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారు జామున ఓ ప్రైవేటు ట్రావెల్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ప్రయాణికులకు
Drugs smuggling | స్మగ్లర్లతో చేతులు కలిపి నల్లమందు రవాణా చేస్తున్న ఓ బీఎస్ఎఫ్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని 1.38 కిలోల డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అధికారి నివాసంల�
Rasagulla murder | రసగుల్లా ఇవ్వలేదన్న కారణంగా పెండ్లి ఊరేగింపులోనే కత్తులు దూసుకున్నారు. ఈ ఘర్షణలో 20 ఏండ్ల యువకుడు చనిపోగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన ఆగ్రాలో చోటుచేసుకున్నది.
సామాన్యులకు అప్పులు ఇచ్చి వారిని జలగల్లా పీడిస్తున్న చైనా లోన్ యాప్ సంస్ధలపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూర్లోని ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది.
బాలికలపై నేరాలను నిరోధించేందుకు కోయంబత్తూరు పోలీసులు పోలీస్ అక్కలను నియమించారు. ఈ టాస్క్ కోసం తాము 37 మంది మహిళా పోలీస్ అధికారులను ఎంపిక చేశామని కోయంబత్తూర్ పోలీసులు వెల్లడించారు.