వనపర్తి : వనపర్తి జిల్లాలో దారుణం చోటు చోటు చేసుకుంది. ప్రేయసి పెండ్లికి నిరాకరించిందనే అక్కసుతో ప్రియుడు ప్రేయసి మెడకు చున్నీతో ఊపిరాడకుండా చేసి ప్రాణం తీశాడు. ఈ విషాదకర సంఘటన ఖిల్లా ఘనపూర్ మండలం మానాజ�
సంగారెడ్డి : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కోహీర్-కవేలి జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి గుజ
ఆదిలాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జైనథ్ మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు లక్ష్మీపూర్ రిజర్వాయర్లో పడిపోగా..ప్రియాంక(15) అనే విద్యార్థిని మృతి చెంది�
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో సోమవారం మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎక్కల దేవి పర�
పెద్దపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థనికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని మంథని మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీలత(34) అనే వివాహిత ఉర�
మెదక్ : మెదక్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్లతో మోదీ కిరాతకంగా హతమార్చారు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని ఎల్లమ్మ గుడి వెనకాల పిట్లం బెస్కు చెందిన రాచుపల్లి
భద్రాద్రి కొత్తగూడెం : నిద్రిస్తున్న ముగ్గురు మహిళలను పాము కరువడంతో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల�
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
హైదరాబాద్ : ఓ యువకుడిని బండరాయితో మోది దారుణంగా హతమార్చారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల జిల్లా కూకట్పల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్లో గుర్తు తెలియని దుండగుల
జయశంకర్ భూపాలపల్లి : రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల వ్యాపారం చేసే ఉదయ్ శంకర్ అనే వ్యాప�
సిద్దిపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆటోలో నుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుబ్బాక మండలంలోని దుబ్బాక -లచ్చపేట రోడ్డులో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..దుబ్బాక �
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అల
నల్లగొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు భాస్కర్(35), అంజి(11) మృతి చెందారు.