జీడిమెట్ల, జులై 18 : చింతల్ కల్లు కంపౌండ్లో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు జీడిమెట్ల పోలీసులు తరలించారు. జీడిమెట్ల సీ�
కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గుమస్తా కాలానికి చెందిన ఓ బ�
పెద్దపెల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి బండారి కుంటకు చెందిన బరియల కావ్య (20)
జగిత్యాల : వరద నీటిలో గల్లంతైన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్ మృతదేహం ఆచూకీ దొరికింది. వాగు నుంచి ఒక కిలో మీటరు దూరంలో చెట్ల పొదల్లో జమీర్ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి జమీర�
వీర్నపల్లి , జూలై15 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేతకు వెళ్లి 80పైగా ఆవులు మృత్యువాత పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల లోద్ది తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలి
నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవ�
మేడ్చల్ మల్కాజిగిరి : పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో గల ఓ ఇంట్లో(పేకాట స్థావరంపై)బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేసి �
కుత్బుల్లాపూర్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఓ కొడుకు కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. సత్�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూర్చవ్యాధితో (ఫిట్స్) ఓఅధ్యాపకురాలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కురవి మండలం సీరోలు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా
శివంపేట జూలై 7: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మొదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్
కుత్బుల్లాపూర్,జూలై6 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయిస్తున్న మహిళను బుధవారం మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాల మ�
రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలం ఇన్నుల్ నర్వ గ్రామ శివారులో మూడు రోజుల క్రితం క్వారీ గుంతలో పడి గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, ఘటన స్థలానికి ఎన్డీఅర్ఎఫ్ బృందాలు చేరుకొని గాలింపు చర్యల�
జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెంది�