నిజామాబాద్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. భారీ వర్షాలతో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, నిజామాబాద్ నగర శివారు ఖానాపూర్ ప్రాంతంలో వరద ప్రవ�
మేడ్చల్ మల్కాజిగిరి : పేకాట స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ కాలనీలో గల ఓ ఇంట్లో(పేకాట స్థావరంపై)బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి చేసి �
కుత్బుల్లాపూర్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఓ కొడుకు కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. సత్�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మూర్చవ్యాధితో (ఫిట్స్) ఓఅధ్యాపకురాలి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కురవి మండలం సీరోలు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నా
శివంపేట జూలై 7: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన మొదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్
కుత్బుల్లాపూర్,జూలై6 : గుట్టుచప్పుడు కాకుండా ఎండు గంజాయిని విక్రయిస్తున్న మహిళను బుధవారం మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా అధికారి విజయభాస్కర్ ఆదేశాల మ�
రంగారెడ్డి : జిల్లాలోని కొత్తూరు మండలం ఇన్నుల్ నర్వ గ్రామ శివారులో మూడు రోజుల క్రితం క్వారీ గుంతలో పడి గల్లంతైన బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. కాగా, ఘటన స్థలానికి ఎన్డీఅర్ఎఫ్ బృందాలు చేరుకొని గాలింపు చర్యల�
జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
చిన్నశంకరంపేట,జులై05 : పాముకాటుకు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం శాలిపేటలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాలిపేట గ్రామానికి చెంది�
టెక్ కంపెనీలో పని చేస్తూ బిజీగా ఉండే ఆ వ్యక్తి.. సెలవు దొరకగానే కుటుంబంతో సరదాగా గడిపేందుకు వచ్చాడు. భార్యాపిల్లలతో పాటు చెల్లెలు, ఆమె పిల్లలను కూడా తీసుకొని సినిమాకెళ్లాడు. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వ
కుత్బుల్లాపూర్ : గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న భార్యభర్తలను వేర్వేరు రోజుల్లో రిమాండ్కు తరలించిన సంఘటన మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఆలస్యంగా వె�
నల్లగొండ : మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నల్లగొండ పోలీసులు ముందడుగు వేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ ఇద్దరు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రెమా ర
వరంగల్ : జిల్లాలోని పైడిపల్లి గ్రామానికి చెందిన ఇట్యాల రమేష్ (55)కోర్టు ఆవరణలో మంగళవారం ఉదయం హఠాన్మరణం చెందారు. కోర్టు విచారణకు హాజరైన కక్షిదారుడు కోర్టు సముదాయంలో బాత్రూం లో విగత జీవిగా ఉండడాన్ని ఇతర కక�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో భారీ చోరీ జరిగింది. దుండగులు గ్యాస్ కట్టర్తో లాకర్ ధ్వంసం చేసి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీస�