మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్తం పంచుకుని పుట్టిన సొంత తమ్ముడే అన్నను హతమార్చిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోచోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర
పెద్దశంకరంపేట,ఆగస్టు15 : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురంలో సోమవారం చోటు చేసుకుంది. పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని గోపని వ�
యాదాద్రి భువనగిరి : రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరుతో ప్రజల వద్ద డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను పోలీసులు అరెస్ట్ చేసి చేశారు. ఈ మేరకు ఏసీపీ వెంకట్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్ల
జోగులాంబ గద్వాల : కోడి పందేలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గద్వాల మండలం అనంతపూర్ గ్రామ శివారులో అమిన్ కౌంట్రీ బర్డ్ ఫామ్ లో కోళ్ల పందేల స్థావరాలపై టాస్క్ ఫోర్స్, గద్వాల్ రూరల్ పోలీసులు సంయుక్�
రోడ్డు వారగా ఓ ఇంటి గోడపై మూత్ర విసర్జన చేయడం ఓ వ్యక్తి ప్రాణాలు తీసేలా చేసింది. గోడపై మూత్రం పోస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు.. ఆ వ్యక్తిని పట్టపగలే అందరూ చూస్తుండగా దారుణంగా కత్�
నిజామాబాద్ : జిల్లాలో దారుణంలో చోటు చేసుకుంది. కుటుంబ తగాదాలకు ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా మోపల్ మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. కు
ములుగు : జిల్లాలో ఘో ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు మండలం అబ్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిప�
నల్లగొండ : ప్రేమ పేరుతో ఓ యువతిని వేధింపులకు గురి చేస్తూ మంగళవారం కత్తితో దాడి చేసిన నిందితున్ని నల్లగొండ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియా సమావేశంలో వివరాలను వె
దోమ,ఆగస్టు 8 : రైతుపై అడవి పంది దాడి చేసి గాయ పరిచిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం గొడుగోనిపల్లి గ్రామంలో చోటుచేసుక్నుది. స్థానిక రైతులు తెలిపిన వివరాల ప్రకారం ..గ్రామానికి చెందిన చెక్కలి హనుమయ్య(56) ఉదయం �
మారేడ్పల్లి, ఆగస్టు 8 : మద్యానికి బానిసై ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదవ్�
హైదరాబాద్ : హిమాయత్ సాగర్లో ఈతకు వెళ్లి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ఆటో డ్రైవర్ దేవాగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసుల�
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మంగపేట మండలం కొత్త మల్లూరు(బెస్తగూడెం)లో చోటు చేసుకుంది. స్థానికలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండ�
సూర్యాపేట : జిల్లాలో దారుణంచోటు చేసుకుంది. బీరుసీసాతో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. తన సోదరిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఓ యువకుడు మరో యువకుడిని బీరు సీసాతో గొంతు కోసిహ�
జహీరాబాద్, ఆగస్టు 7 : అక్రమంగా నిల్వ చేసిన 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ. పరమేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా గుజరాత్కు తర