పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో చెన్నారావుపేట మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన గాలి సందీప్(21) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య�
జయశంకర్ భూపాలపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు ఇలా �
గజ్వేల్ రూరల్, ఏప్రిల్24: ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్ పట్టణ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.
మొయినాబాద్, ఏప్రిల్24 : ఓ ఫామ్ హౌస్లో భారీగా మద్యం బాటిల్స్ లభించడంతో ఫామ్ హౌస్ నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్ల
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి సందీప్ రాజ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని మెట్రో స్టేషన్లో పనిచేస్తున్న సందీప్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్ల�
కరీమాబాద్, ఏప్రిల్ 22 : వరంగల్ జిల్లా కేంద్రం పరిధిలోని శివనగర్కు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. మామునూరు పోలీసుల కథనం ప్రకారం.. శివనగర్ ప
చేర్యాల, ఏప్రిల్ 22 : ఉపాధిహామీ కూలీల పై తేనెటీగలు దాడి చేయడంతో గాయాలపాలై దవాఖానలో చికిత్సిపొందుతున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం
తల్లిదండ్రులు ఎవరైనా తమ బిడ్డను తెల్లారగానే నిద్ర లేపడానికి ప్రయత్నిస్తారు. ఉదయాన్నే లేచి దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని చెప్తారు. అలా చెప్పడమే ఒక పెద్దాయన ప్రాణం తీసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని శివపుర�
షాద్నగర్రూరల్,ఏప్రిల్22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీ కొనడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుం�
హనుమకొండ : హనుమకొండలో ఎంసీఏ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ ఓ యువకుడు గొంతు కోసిన సంఘటనపై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు క
హనుమకొండ : హనుమకొండ అశోక్ నగర్లో ఎంసీఏ చదువుతున్న అనూష అనే యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ..ఓ కిరాతకుడు గొంతు కోసిన సంఘటనపై స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనూష �
పెబ్బేరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఓమిని కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు శివారు హైవే-44పై సమీపంలోని చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. కర్ణ�
కోట్పల్లి, ఏప్రిల్ 21 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివర�
నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సరదాగా వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆ యువకులు అంతలోనే మృత్యువాత పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు అలీసాగర్ ఎ�