గజ్వేల్ రూరల్, ఏప్రిల్17 : కరెంట్ షాక్తో ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అహ్మదీపూర్లో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుంట బక్కోల్ల అంజిరెడ్డి రోజు మాదిరిగ�
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానికుల కథనం మేరకు..హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు నుంచి గోరెల్లి వెళ్లే రోడ్డు పక్కన కుంట్లూ�
రంగారెడ్డి : ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ రెండు కుటుంబాల్లో సంతోషాలకు బదులు కన్నీళ్లను మిగిల్చింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ప్రీ వెడ్డింగ్ వారి ప్రాణాల మీదక�
అక్కన్నపేట, ఏప్రిల్ 15 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అక్కన్నపేట మండలం కుందన్వానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండాకు చెందిన మాలోతు దేవేందర్(31) అనే యువకుడు ప్రమాదావశాత్తు విద్యుత్షాక్తో మృతి చెందా
పహాడీషరీఫ్, ఏప్రిల్ 15 : ఉద్యోగం కోసం వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై అజయ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పహాడీషరీఫ్ పోల�
పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తూ..ఓ కారు లారీని ఢీ కొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పెద్దపల్లి మండలం రాఘవపూర్ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికు�
నిజామాబాద్ : వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. మేకల మందపై దాడి చేసి పలు మేకలను చంపేశాయి. ఈ సంఘటన జిల్లాలోని బాల్కొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు మండ కేంద్రానికి చెందిన సిరికంటి గంగమ�
తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేకుండా తమ ఐదేళ్ల పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్లారు. అదే వాళ్లు చేసిన తప్పు అయింది. ఇంట్లో పసిపాప ఒంటరిగా ఉండటం చూసిన పొరుగింటిలోని దుర్మార్గుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి
భారత ప్రభుత్వం నిషేధించిన ‘త్రిపుల్ తలాక్ ’ విధానంలో తనకు విడాకులు ఇచ్చాడని ఒక యువతి తన భర్తపై కేసు పెట్టింది. ఇలా తనపై ఆమె కేసుపెట్టడంతో కోపం తెచ్చుకున్న సదరు భర్త.. ఇన్స్టాగ్రామ్లో 11 ఫేక్ అకౌంట్లు సృష�
పహాడీషరీఫ్, ఏప్రిల్ 12 : పేదలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ఓ గోడౌన్లో నిల్వ చేసిన 84 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎస్.ఓ.టీ పోలీసులు సీజ్ చేశారు. ఈ సం ఘటన పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హర్షవర్ధన్ అనే వ్యక్తికి ఇంటినెంబర్ కేటాయించే విషయంలో బిల్కలెక్టర్ నరేష్ పె�
వరంగల్ : జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం వద్ద ఉన్న ప్రభుత్వ టెక్సో గోదాంలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రాని పరిస్థితి నెలకొంది. రాత్రి నుంచి ఏడు ఫైర్ ఇంజన్ల ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పి వే�
నల్లగొండ : పట్టణంలోని శ్రీనగర్కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిప్పర్తి మండలం పెద్దసురారంకు చె
ఎర్రవల్లి చౌరస్తా, ఏప్రిల్ 11 : ఆర్టీసీ డ్రైవర్పై టీచర్ దాడి చేసిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో చోటుచేసుకున్నది. ఎస్సై గోకారి, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్న�