నీళ్లు పట్టుకునే దగ్గర గొడవ పడి మహిళ గొంతు కోసి చంపేశాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఢిల్లోలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో జరిగింది. దళిత్ ఏక్తా క్యాంప్ సమీపంలో శ్యామ్ కళ (48) అనే మహిళ తన కుటుంబంతో కలిసి నివశిస్తోంది. మంగ
సంగారెడ్డి : జిల్లాలోని కంగ్టి మండలం తడ్కల్ గ్రామశివారులోని 174 సర్వే నంబర్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుచేస్తున్న గంజాయి మొక్కలను మంగళవారం ఎస్ఐ అబ్దుల్ రఫీక్ తమ సిబ్బందితో కలిసి ధ్వంసం చేశారు. ఈ సందర్భ�
పెద్దపల్లి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఓ లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. పెద్దపల్లి మండలం అందుగులపల్లి వద్ద లారీ బైక్ను ఢీ కొట్టడంతో రామగుం�
ఆదిలాబాద్ : జిల్లాలోని మావల బైపాస్ సమీపంలో గల శ్రీనివాస దాబా సమీపంలో కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో రోడ్డు మధ్యలోని డివైడర్ను ఎక్కించాడు. దీంతో లారీ డీజిల�
సరిగ్గా నెల రోజులకే ఘాతుకం హనుమకొండ జిల్లాలో ఘటన దామెర, ఏప్రిల్ 25 : ఇష్టం లేని పెండ్లి చేశారంటూ ఓ వివాహిత సరిగ్గా నెల రోజులకే బ్లేడ్తో భర్త మెడ కోసింది. ఈ ఘటన సోమవారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో
నిజామాబాద్ : విదేశీ కరెన్సీ మార్పిడీ పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ రామారావు అన్నారు. ఈ సంర్భంగా ఆయన మాట్లాడుతూ..వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి �
అక్రమంగా లిక్కర్ తయారు చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతన్ని పోలీసు కస్టడీ నుంచి తప్పించేందుకు స్థానిక గ్రామస్థులంతా ఎగబడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో వెలుగు
రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామ�
పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంథని మండలం గుంజపడుగు గ్రామంలో చెన్నారావుపేట మండలం పాపన్నపేట గ్రామానికి చెందిన గాలి సందీప్(21) అనే యువకుడు ఆదివారం అర్ధరాత్రి ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య�
జయశంకర్ భూపాలపల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటన జిల్లాలోని కాటారం మండలం దామెరకుంట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల ప్రకారం వివరాలు ఇలా �
గజ్వేల్ రూరల్, ఏప్రిల్24: ఆర్థిక ఇబ్బందులతో చెట్టుకు ఉరేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గజ్వేల్ పట్టణ పరిధిలోని ఆర్అండ్ఆర్ కాలనీ సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.
మొయినాబాద్, ఏప్రిల్24 : ఓ ఫామ్ హౌస్లో భారీగా మద్యం బాటిల్స్ లభించడంతో ఫామ్ హౌస్ నిర్వాహకునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ డీకే లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్ల
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి సందీప్ రాజ్ (25) అనే యువకుడు మృతి చెందాడు. నాగోల్లోని మెట్రో స్టేషన్లో పనిచేస్తున్న సందీప్, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్ల�
కరీమాబాద్, ఏప్రిల్ 22 : వరంగల్ జిల్లా కేంద్రం పరిధిలోని శివనగర్కు చెందిన ప్రధానోపాధ్యాయుడు ఈత కొట్టేందుకు చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మరణించాడు. మామునూరు పోలీసుల కథనం ప్రకారం.. శివనగర్ ప
చేర్యాల, ఏప్రిల్ 22 : ఉపాధిహామీ కూలీల పై తేనెటీగలు దాడి చేయడంతో గాయాలపాలై దవాఖానలో చికిత్సిపొందుతున్నారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం