ఒక మహిళ దాదాపు ఐదేళ్లుగా ట్యూషన్ టీచర్గా పని చేస్తోంది. ఒక బాలుడు 10-11 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఆమె దగ్గర ఇంగ్లీషు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి 16 ఏళ్లు. ఇటీవల ట్యూషన్ చెప్పేందుకు ఆ ఇంటికి వె�
గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కేటీపీపీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. భూమి కోల్పోయి పదేళ్లవుతున్నా.. ఉద్యోగం ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు. చె
యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన ఆరేండ్ల కూతురుతో కలిసి యాదగిరిగుట్ట పట్టణంలోని ఓ ప్రైవేటు లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. హ
ఖమ్మం వ్యవసాయం, మార్చి 31 : ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానుపై సస్పెన్షన్ వేటు పడింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర మత్స్యశాఖ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది నెలల క్రితం ఆమె అనర్హు�
భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇట
జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాశింపల్లికి చెందిన ఎడ్ల కుమార్(36) అనే యువ రైతు అడవి జంతువుల కోసం అమర్చిన కరెంటు తీగకు తగిలి మృతి చెందాడు. కుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకు�
పాపన్నపేట, మార్చి29 : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడుపాక గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెం�
యాదాద్రి భువనగిరి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో టాటా ఇండిగో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఇందలో ప్రయాణిస్తున్న రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రా
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టు
మాదాపూర్, మార్చి 28 : వాకింగ్ చేస్తు ఓ వ్యక్తి అకస్మా్త్తుగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సుఖేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూ�
వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైంది. ఈ విషాదకర సంఘటన పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఊరి బయటకు వెళ్లిన �
నర్సాపూర్, మార్చి 27 : డీసీఎం, ఆటో ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నర్సాపూర్ మండల పెద్దపెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రదాన రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇల�
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను ఓ భార్య కండ్లలో కారం చల్లి రోకలిబండతో బాది దారుణంగా హతమార్చింది. ఈ విషాదకర సంఘటన మల్హర్రావు మండలం తాడిచర్ల గ్రామంలో ఆదివారం చోటు చే�