కీసర, మార్చి 21 : పాము కాటుకు 8వ తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ రఘువీరారెడ్డి కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వికారాబాద్ జ�
హైదరాబాద్ : నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కారు దగ్ధమైంది. ఏపీ ఫుర్నీచర్ ఎదురుగా హోండా సిటీ కారులో అకస్మాత్తుగా భారీ మంటలు చెలరేగడంతో ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులు భయాందోళన చెందారు. కాగా, సమాచారం అంద
మేడ్చల్ రూరల్, మార్చి 21 : కుంటలో పడి కార్మికుడు మృతి చెందిన విషాద సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధి పూడూరులో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..పూడూరు గ్రామ పరిధిలో ఉన్న నెల్లికుంటలో తేలియాడుతున�
నల్లగొండ : జిల్లాలోని హాలియా సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో యువతిని కాపాడారు. కాగా, వరదనీటి ప్రవాహంలో ప్రియుడు కొట్
ములుగు: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ములుగు మండలం అబ్బాపూర్ గ్రామ సమీపంలో పంట పొలాల్లో అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు (ఉచ్చులు) తగిలి ఒక వ్యక్తి , వ్యవసాయ ఎద్దు మృతి చెందంది. స్థానికుల కథనం మేరకు..
అగ్రరాజ్యం అమెరికాలో బాగా బిజీగా ఉండే డెంటల్ ఆస్పత్రుల్లో అది కూడా ఒకటి. విస్కాన్సిన్లో ఉండే స్కాట్ చర్మోలీ (61) అనే డాక్టర్ తన పేషెంట్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేవాడని పేరు. ఇటీవలే తన ఆస్పత్రిని చర్మోలీ అ�
హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే
ధారూరు, మార్చి 18 : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు కోట్పల్లి ప్రాజెక్ట్లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ధారూరు పోలీసుల�
తాడ్వాయి(ములుగు జిల్లా), మార్చి18 : వనదేవతల దర్శనానికి వచ్చిన దశరధ్(60) అనే భక్తుడు గుండెపోటుతో మృతిచెందిన సంఘటన శుక్రవారం ములుగు జిల్లా మేడారంలో చోటుసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ
నారాయణఖేడ్, మార్చి 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల చిన్న కృష్ణ(35) �
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై �
ధారూరు, మార్చి18 : పని కోసం వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ యువకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స�
వర్గల్ మార్చి18 : వర్గల్ మండలంలోని గౌరారం రాజీవ్ రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు . గౌరారం ఎస్సై సంపత్కుమార్ కథనం మేరకు..హైదారాబాద్