నారాయణఖేడ్, మార్చి 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల చిన్న కృష్ణ(35) �
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కార్లు, బైక్ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ ఎర్రి గట్టమ్మ దేవాలయ సమీపంలో జాతీయ రహదారిపై �
ధారూరు, మార్చి18 : పని కోసం వెళ్తున్నానని ఇంట్లో వారికి చెప్పి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ యువకడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. స�
వర్గల్ మార్చి18 : వర్గల్ మండలంలోని గౌరారం రాజీవ్ రహదారి పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు . గౌరారం ఎస్సై సంపత్కుమార్ కథనం మేరకు..హైదారాబాద్
పెద్దపల్లి : పండుగపూట విషాదం చోటు చేసుకుంది. ఓ బాలుడు స్నానానికి వెళ్లి బొక్కల వాగు గుంతలో పడి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మంథని మున్సిపాలిటీ పరిధిలోని బోయిన్పేట గొల్లవాడకు చెందిన ఎరవేన ముఖేష్ ( 13)
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ విషాదకర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కార్తీక్ అన�
హైదరాబాద్ : నగరంలో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. వనస్థలీపురం ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అనుమానిత పార్శిల్లో పేలుడు పదార్థాలను ట్రాన్స్పోర్ట్ సిబ్బంది గుర్తించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచ�
రంగారెడ్డి : జిల్లాలోని యాచారం మండలం తాటిపర్తి గ్రామంలో చిరుత మరోసారి పంజా విసిరింది. తాటిపర్తి గ్రామానికి చెందిన బైకని అంజయ్య అనే రైతు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల పాకపై బుధవారం రాత్రి చిరుత దాడికి పాల�
మంచాల మార్చి 15 : ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదేనని మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్టేషన్ పరిధిలోని చిత్తాపూర్ గ్రామంలో మంగళవారం �
మెదక్రూరల్, మార్చి 15 : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో పూరిగుడిసె దగ్ధమైన ఘటనలో మంటల్లో చిక్కుకొని భార్య సజీవదహనం కాగా తండ్రీ, కొడుకులు తీవ్ర గాయాలై దవాఖానలో చికిత్స పొందుతున్న ఘటన
చేర్యాల, మార్చి 15 : అదనపు కట్నం కోసం అత్తింటి వేదింపులు భరించలేక ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్ఐ భాస్కర్రెడ్డి, మృతురాలి బందువుల తెలి�
మహబూబాబాద్ : ఈత సరదా రెండు ప్రాణాలను బలితీసుకుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన చిన్నారులు కొద్ది సేపట్లోనే విగతజీవులుగా మారడంతో రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఈ విషాదకర సంఘటన జిల్ల