హైదరాబాద్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. నాచారం పీఎస్ పరిధిలో భర్త వేధింపులు భరించలేక ఏడాది వయసున్న కూతురును చంపి, ఆ పై తానూ ఆత్మహత్య ఆత్మహత్య చేసుకున్నది ఓ తల్లి. వివరాల్లోకి వెళితే.. దీపిక, చంద్రశ�
అక్కన్నపేట, ఫిబ్రవరి 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంతుల్తండాలో భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేశాడు. అంతేకాకుండా శవాన్ని పూడ్చేందుకు ప్రయత్నించగా, స్థానికు�
మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూ�
నిజాంపేట,ఫిబ్రవరి16 : చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఎర్రం నర్సవ్వ (55) కుటుంబ విషయంలో సమస్యలు,గత కొంత క�
జహీరాబాద్ ఫిబ్రవరి 16 : ప్రేమే ఆ బాలిక పట్ల శాపమైంది. కన్నతల్లే కర్కశానికి ఒడిగట్టింది. నవ మాసాలు మోసిన కనిపెంచిన బిడ్డను తన చేతులతోనే కడతేర్చింది. ఈ ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించి నిందితులను అదుపులోకి త�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని మలద్లో ఎస్కార్ట్ సర్వీస్కు చెందిన మహిళ (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ములుగు : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఎస్లో పన
జగిత్యాల : సినిమా అడ్వాన్స్ టికెట్ల కోసం డబ్బులు ఇవ్వలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పాండులోజి నవదీప్ (11) 8వ తరగతి
మునిపల్లి (సంగారెడ్డి) : గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను సంగారెడ్డి ఎక్సైజ్ సీఐ మధుబాబు ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వె
జహీరాబాద్ ఫిబ్రవరి 14: మైనర్పై లైంగికదాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి హుగెల్లి గ్రామ శివారులోని మామిడి తోటల�
జయశంకర్ భూపాలపల్లి(చిట్యాల) : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్లో బోల్తా పడటంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని చిట్యాల మండలం జూకల్
ధారూరు : వికారాబాద్ మండల పరిధిలోని రాళ్ల చిట్టెంపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందని ధారూరు పోలీసులు తెలిపారు. శనివారం వికారాబాద్ మండల పరిధిలోని రాళ్లచిటెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహ