బొంరాస్ పేట : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్యక్తి అస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన మండలంలోని గట్టెనాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నర్సయ్య నాయక్తండాలో చోటు చేసుకుంది.
యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి గౌరమ్మ(45) ఇంట్ల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-ది రైజ్’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అంతర్జాతీయంగా ఈ చిత్ర డైలాగులు, డ్యాన్సులు చాలా పాపులర్ అయ్యాయి కూడా
శంకర్పల్లి : రెండు రోజుల క్రితం పశువులు కాయడానికి వెల్లిన వ్యక్తి నీటి కుంటలో శవమై తేలిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపులారంలో చోటు చేసుకుంది. స్థానిక సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాలు
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న రక్కసికి తల్లీబిడ్డలు బలయ్యారు. వరకట్న వేధింపులు తాళలేక బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
బెంగళూరు: ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెపై సలసల కాగిన నూనె పోశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. అడుగోడి ప్రాంతంలోని ఎల్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న 38 ఏండ్ల థామస్, జనవరి 31న ఉదయం తన భార్య ఆంటో�
Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో
ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెల
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఓ గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.