హయత్నగర్ రూరల్ : పెండ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో చోటు చేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. బాటసింగారానికి చెందిన పురుషోత్తం కుటుంబ �
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఖమ్మం జ�
మెదక్, ఫిబ్రవరి 9 : గత సంవత్సరం నవంబర్ 2వ తేదీన మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫోజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ�
పెద్దేముల్ : ఇంటి దగ్గర పార్కు చేసి ఉన్న ఓ ఆటోకు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి నిప్పుపెట్టిన సంఘటన పెద్దేముల్ పోలీసుస్టేషన్ పరిధిలోని మంబాపూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ : జీవితాంతం కష్ట,సుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసి పెండ్లి చేసుకున్న భర్త వికృత చర్యలకు పాల్పడ్డాడు. తన భార్యను వదిలించుకోవడానికి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..గంగా సాగర్, స్రవంత
కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�
సూర్యాపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ట
సూర్యాపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
జగిత్యాల : జిల్లాలోని కోరుట్ల పట్టణం మెట్పల్లి రోడ్డులో గల ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక యువ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని శ్రీ బాలజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలో
కోనరావుపేట: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన ఏనుగుల నారాయణ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్
కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చావే శరణ్యమని భావించారు. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా