అమరావతి : ప్రియురాలు మోసం చేసిందంటూ ఓ యువకుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంక
Crime News | ఒక హౌసింగ్ సొసైటీలో ఇంటి పని చేసే మహిళపై సెక్యూరిటీ గార్డు అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం సదరు మహిళ కుటుంబంలోని ఒక 23 ఏళ్ల యువకుడికి తెలిసింది. అతనికి ఆమె ఆంటీ
ప్లాన్ ప్రకారం ఐదుమంది వ్యక్తులచే అక్కపై దాడి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన షాబాద్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు వివరాలు �
ధారూరు : ప్రమాదవశాత్తు కోట్పల్లి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్పల్లి మండల కేంద్రాని
Accident At Bollaram | సికింద్రాబాద్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బొల్లారం వద్ద కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బొల్లారం వద్ద వాటర్ ట్యాంకర్ సహాయం మొక్కలకు నీళ్లు పోస్తున్న
Crime news | కారే వారి పాలిట మృత్యు శకుటమైంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఇద్దరు కూలీలను ఓ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
Crime news | ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరు
Crime news | రూ. 90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్రోడ్డు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Crime News | క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసినట్లు ఒక చిన్న క్లూతో మర్డర్ కేసు సాల్వ్ చేశారు పోలీసులు. ఈ ఉదంతం భివాండి నిజామ్పూర్లో వెలుగు చూసింది. ఒక 45 ఏళ్ల వ్యక్తి హత్య జరిగింది.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని సాయం కోరిన మైనర్ బాలికపై పొరుగున ఉండే వ్యక్తి లైంగిక �