యాచారం : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన �
Crime News | కారు అమ్మకానికి పెట్టిన ఒక వ్యక్తికి షాక్ తగిలింది. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముకునే ప్రముఖ వేదిక ఓఎల్ఎక్స్లో సచిన్ త్యాగి (42) అనే వ్యక్తి తన ఎస్యూవీ కారును అమ్మకానికి పెట్టాడు.
హయత్నగర్ రూరల్ : గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొన్న సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. గుంటోజు వంశీచారి (25) శనివారం రాత్రి బైక్పై మజీద్పూర్ �
సంగారెడ్డి: జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వెలిమెల తండాకు చెందిన రాజు నాయక్ను దుండగులు హత్య చేసి అతడి తల, మొండెం వేరు చేసి వేర్వేరు చోట్ల పడేశారు. ఈ కేసులో పోలీసులు దర్
crime news | నగరంలోని రవీంద్రభారతి చౌరస్తాలో ఆదివారం ఓ గూడ్స్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమై అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు
Crime News | ఒక ప్రముఖ రెస్టారెంట్లో మహిళల టాయిలెట్లో మొబైల్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డు చేసిన ఘటన వెలుగు చూసింది. ఇది చెన్నైలోని ఒక ప్రఖ్యాత ఫుడ్ చైన్ రెస్టారెంట్లో జరిగింది.
యాదగిరిగుట్ట రూరల్ : రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని బాపేట గ్రామ పరిధిలోని రైల్వేట్రాక్పై బుధవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడిని కిరాతకులు దారుణంగా హత్య చేశారు. అనంతరం తల, మొండెం వేరు చేశారు. జిల్లాలోని బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కడవత్ రాజు నాయక్(32)పై మి�
మొయినాబాద్ : స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనుకాల నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి అతని పై నుంచి వెళ్లడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం మొయినాబాద్ మండల కేంద్రం సమీ�
Crime News | తల్లిదండ్రుల తర్వాత పూజనీయమైన స్థానంలో ఉండే గురువే నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థినిని తన గదిలోకి పిలిపించుకొని ముద్దులు పెడుతూ కనిపించాడు. మిగతా స్టూడెంట్లలో కొందరు ఈ
అమరావతి : ప్రియురాలు మోసం చేసిందంటూ ఓ యువకుడు సూసైడ్ కు పాల్పడ్డాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అయినవిల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంలో చోటుచేసుకుంది. ప్రియురాలు మోసం చేసిందని కోప్పిశెట్టి శంక
Crime News | ఒక హౌసింగ్ సొసైటీలో ఇంటి పని చేసే మహిళపై సెక్యూరిటీ గార్డు అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం సదరు మహిళ కుటుంబంలోని ఒక 23 ఏళ్ల యువకుడికి తెలిసింది. అతనికి ఆమె ఆంటీ
ప్లాన్ ప్రకారం ఐదుమంది వ్యక్తులచే అక్కపై దాడి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన షాబాద్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు వివరాలు �
ధారూరు : ప్రమాదవశాత్తు కోట్పల్లి ప్రాజెక్టులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోట్పల్లి మండల కేంద్రాని
Accident At Bollaram | సికింద్రాబాద్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. బొల్లారం వద్ద కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. బొల్లారం వద్ద వాటర్ ట్యాంకర్ సహాయం మొక్కలకు నీళ్లు పోస్తున్న