న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేండ్ల బాలికపై పొరుగింట్లో ఉండే ఇద్దరు బాలురు లై�
Crime News | స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు బాలురు దాడి చేశారు. చిన్నారిని ఆడుకోవడానికి పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Crime News | పెళ్లి చేసుకొని వధువును ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులు ఆ నవదంపతులను అరెస్టు చేశారు. వారితోపాటు ఉన్న కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన
చెన్నై : తమిళనాడులో దారుణ ఉదంతం వెలుగుచూసింది. అప్పులు తీర్చుకునేందుకు ఓ వ్యక్తి తన రెండు నెలల చిన్నారిని రూ 80,000కు విక్రయించిన ఘటన తిరుచ్చిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు ఏజెం
Crime News | మద్యం మత్తులో ఒక్కోసారి ఏం చేస్తున్నామో కూడా కొందరికి తెలియకుండా పోతుంది. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఒక 26 ఏళ్ల గౌతమ్ బర్మన్
బెంగళూర్ : ఉద్యోగం ఆశచూపి కారులో మహిళ(25)పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కర్నాటక రాజధాని బెంగళూర్లో వెలుగుచూసింది. నిందితుడిని హర్ష గౌడ (26)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప
ముంబై : నాలుగేండ్లుగా వివాహితపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడ్డారనే అభియోగాలపై కొరేగావ్కు చెందిన ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు నేరాన్న�
జైపూర్ : మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. రాజస్ధాన్లోని నాగౌర్లోని మరోధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో 15 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహిక లైంగిక దాడికి పా�
Crime news | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో ఐటీసీ పీఎస్ పీడీలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
ముంబై : క్యాటరింగ్ పని ముగించుకుని శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగివస్తుండగా మహిళపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలో కలకలం రే�
Crime News | గాలిపటాల సీజన్ వచ్చిందంటే చాలు ‘మాంజా’ ప్రమాదాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మహారాష్ట్రలో మరోసారి అలాంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి నాగ్పూర్లో
Crime news | దిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్కు ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
shooting incident | ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.