బెంగళూరు: ఒక వ్యక్తి తన భార్య, కుమార్తెపై సలసల కాగిన నూనె పోశాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ దారుణం జరిగింది. అడుగోడి ప్రాంతంలోని ఎల్ఆర్ నగర్లో నివాసం ఉంటున్న 38 ఏండ్ల థామస్, జనవరి 31న ఉదయం తన భార్య ఆంటో�
Crime news | అక్రమంగా తరలిస్తున్న రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్ఐ భగవంత్ రెడ్డి కథనం మేరకు.. జిల్లాలోని దేవరకద్ర మండలం గోప్లపూర్ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో
ఆమనగల్లు : మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకొని భక్తి ప్రవచనాలను వల్లెవేస్తూ పూజల పేరిటా ప్రజలను మోసగించిన ముగ్గురు బురిడి బాబాలను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన్ తెల
Crime news | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఓ గీత కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన వర్ధన్నపేట మండలంలోని దివిటిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Crime News | కొంతకాలంగా యూట్యూబ్లో కామెడీ వీడియోలు చేస్తున్న ఒక మైనర్ బాలికను.. యూట్యూబ్ స్టార్ చేస్తానని నమ్మబలికాడా నీచుడు. తనతోపాటు పక్క ఊరికి తీసుకళ్లాడు. అక్కడ ఒక ఫ్లాట్లో ఆమెను
Crime news | నర్సంపేట పట్టణంలోని ఇటీవలే జరిగిన వైన్ షాపు యజమాని ముత్యం శ్రీను కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. సోమవారం నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు.
యాచారం : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని చింతపట్ల గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన �
Crime News | కారు అమ్మకానికి పెట్టిన ఒక వ్యక్తికి షాక్ తగిలింది. సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్ముకునే ప్రముఖ వేదిక ఓఎల్ఎక్స్లో సచిన్ త్యాగి (42) అనే వ్యక్తి తన ఎస్యూవీ కారును అమ్మకానికి పెట్టాడు.
హయత్నగర్ రూరల్ : గుర్తు తెలియని వాహనం బైక్ ఢీకొన్న సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. గుంటోజు వంశీచారి (25) శనివారం రాత్రి బైక్పై మజీద్పూర్ �