Crime news | కారే వారి పాలిట మృత్యు శకుటమైంది. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని వలస వచ్చిన ఇద్దరు కూలీలను ఓ కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
Crime news | ఓ రైతు పొలం పనుల కోసం ఇంటి నుంచి బైక్పై పొలం వద్దకు వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు.
కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరు
Crime news | రూ. 90 లక్షల విలువైన 612 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్న సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట క్రాస్రోడ్డు వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Crime News | క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసినట్లు ఒక చిన్న క్లూతో మర్డర్ కేసు సాల్వ్ చేశారు పోలీసులు. ఈ ఉదంతం భివాండి నిజామ్పూర్లో వెలుగు చూసింది. ఒక 45 ఏళ్ల వ్యక్తి హత్య జరిగింది.
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజా ఘటనలో తల్లికి ఆరోగ్యం బాగాలేదని సాయం కోరిన మైనర్ బాలికపై పొరుగున ఉండే వ్యక్తి లైంగిక �
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో తొమ్మిదేండ్ల బాలికపై పొరుగింట్లో ఉండే ఇద్దరు బాలురు లై�
Crime News | స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు బాలురు దాడి చేశారు. చిన్నారిని ఆడుకోవడానికి పిలిచి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Crime News | పెళ్లి చేసుకొని వధువును ఇంటికి తీసుకెళ్తుండగా పోలీసులు ఆ నవదంపతులను అరెస్టు చేశారు. వారితోపాటు ఉన్న కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన
చెన్నై : తమిళనాడులో దారుణ ఉదంతం వెలుగుచూసింది. అప్పులు తీర్చుకునేందుకు ఓ వ్యక్తి తన రెండు నెలల చిన్నారిని రూ 80,000కు విక్రయించిన ఘటన తిరుచ్చిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడితో పాటు ఏజెం
Crime News | మద్యం మత్తులో ఒక్కోసారి ఏం చేస్తున్నామో కూడా కొందరికి తెలియకుండా పోతుంది. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. ఒక 26 ఏళ్ల గౌతమ్ బర్మన్