వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి గాయాలు గంటల వ్యవధిలోనే నిందితులు అరెస్ట్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/బౌద్ధనగర్ : అర్ధరాత్రి తరువాత సికింద్రాబాద్ ప్రాంతంలో రెండు హత్యా యత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి.
Road accident | ఓ కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై చోటు చేసుకుంది.
thieves | జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు.
Two youngsters killed in road accident in Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. విడిగా ఉంటోందనే కోపంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సురేష్ జింగ్రీ, ఆయన భార్య నె�
ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణం వెలుగుచూసింది. మహిళపై ఎనిమిది మంది పలు ప్రాంతాల్లో భిన్న సమయాల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వితంతు మహిళపై దారుణానికి పాల్పడిన ఐదుగుర�
న్యూఢిల్లీ : సమాజంలో మానవ సంబంధాలు దిగజారిన తీరుకు అద్దం పడుతూ హర్యానాలో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలిపై ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వల్లభ్ఘఢ్కు చె
Crime News | నగరంలో ఒంటరి మహిళలే అతని లక్ష్యం. అతని కన్నుపడిందా అంతే సంగతులు. తను అనుకున్నది సాధించి కానీ వెనుతిరగడు. ఇలా నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని
Crime News | ఇటీవలి కాలంలో పలుచోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా హైదరాబాద్లో మరో ప్రాంతంలో పేకాట శిబిరం గుట్టు రట్టయింది. గచ్చిబౌలిలో పేకాట శిబిరంపై పోలీసులు
Crime News | నీటితో నిండి ఉన్న జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించడం ప్రజల్లో కలకలం రేపింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించాయి.
Crime News | పొట్టకూటి కోసం నాలుగిళ్లలో పని చేసే ఒక మహిళ దురదృష్టవశాత్తూ మరణించింది. పని కోసం వెళ్లిన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయి దుర్మరణం పాలైంది. ఈ ఘటన హైదరాబాద్లోని షేక్పేట్ సమీపంలో
ముంబై : యూట్యూబ్ వీడియోలు చూసి వాటిలో చూపిన విధంగా ఏటీఎంను బద్దలుకొట్టిన దోపిడీ ముఠా రూ 23 లక్షలతో ఉడాయించిన ఉదంతం మహారాష్ట్రలోని పుణే జిల్లా యావత్ పట్టణంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. �