Crime news | దిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారుఖ్కు ఆదిలాబాద్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
shooting incident | ఆదిలాబాద్ పట్టణంలో తుపాకీతో కాల్పులు జరిపి ఒక ఒకరి మరణానికి కారకుడైన మాజీ ఎంఐఎం అధ్యక్షుడు ఫారుఖ్ ను పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
వేర్వేరు ఘటనల్లో ఇద్దరికి గాయాలు గంటల వ్యవధిలోనే నిందితులు అరెస్ట్ సిటీబ్యూరో, జనవరి 23 (నమస్తే తెలంగాణ)/బౌద్ధనగర్ : అర్ధరాత్రి తరువాత సికింద్రాబాద్ ప్రాంతంలో రెండు హత్యా యత్నం ఘటనలు చోటుచేసుకున్నాయి.
Road accident | ఓ కారు ఉన్నట్టుండి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బి.యన్.రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై చోటు చేసుకుంది.
thieves | జగిత్యాల పట్టణంలో దొంగలు హల్చల్ సృస్టించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక వాణి నగర్లోని మురళి అనే వ్యక్తి ఇంట్లో ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో రాళ్లతో దాడి చేశారు.
Two youngsters killed in road accident in Nizamabad | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు యువకులు
ముంబై : మహారాష్ట్రలో దారుణం జరిగింది. విడిగా ఉంటోందనే కోపంతో భార్యపై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు సురేష్ జింగ్రీ, ఆయన భార్య నె�
ముంబై : మహారాష్ట్రలోని పుణేలో దారుణం వెలుగుచూసింది. మహిళపై ఎనిమిది మంది పలు ప్రాంతాల్లో భిన్న సమయాల్లో లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వితంతు మహిళపై దారుణానికి పాల్పడిన ఐదుగుర�
న్యూఢిల్లీ : సమాజంలో మానవ సంబంధాలు దిగజారిన తీరుకు అద్దం పడుతూ హర్యానాలో దారుణ ఉదంతం వెలుగుచూసింది. ఆస్తి కోసం మామను హత్య చేసిన కోడలిపై ఫరీదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. వల్లభ్ఘఢ్కు చె
Crime News | నగరంలో ఒంటరి మహిళలే అతని లక్ష్యం. అతని కన్నుపడిందా అంతే సంగతులు. తను అనుకున్నది సాధించి కానీ వెనుతిరగడు. ఇలా నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న నిందితుడిని
Crime News | ఇటీవలి కాలంలో పలుచోట్ల పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా హైదరాబాద్లో మరో ప్రాంతంలో పేకాట శిబిరం గుట్టు రట్టయింది. గచ్చిబౌలిలో పేకాట శిబిరంపై పోలీసులు
Crime News | నీటితో నిండి ఉన్న జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించడం ప్రజల్లో కలకలం రేపింది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో వెలుగు చూసింది. గుడిపల్లి జలాశయంలో రెండు మృతదేహాలు కనిపించాయి.
Crime News | పొట్టకూటి కోసం నాలుగిళ్లలో పని చేసే ఒక మహిళ దురదృష్టవశాత్తూ మరణించింది. పని కోసం వెళ్లిన ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయి దుర్మరణం పాలైంది. ఈ ఘటన హైదరాబాద్లోని షేక్పేట్ సమీపంలో