Crime News | మావోయిస్టులకు ధనసాయం అందిస్తున్నందుకు ఒక బెంగాలీ వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జార్ఖండ్లో మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో మహేష్ అగర్వాల్
ముంబై : మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో 12 మందికి పైగా మహిళలను మోసం చేసిన బీటెక్ గ్రాడ్యుయేట్ (33)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని థానే జిల్లాకు చెందిన విశాల్ సురేష్ చవాన్ అలి
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
gun firing in srikakulam | శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై మంగళవారం
crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
crime news | రామగుండం మండల కేంద్రంలోని బి పవర్ హౌస్ రోడ్డులో మంగళవారం ద్విచక్ర పై వెళ్తున్న మెకానిక్ షేక్ అజారుద్దీన్(25)కు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో షేక్ అజారు�
Crime news | నడుచుకుంటూ వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.