అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
gun firing in srikakulam | శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై మంగళవారం
crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
crime news | రామగుండం మండల కేంద్రంలోని బి పవర్ హౌస్ రోడ్డులో మంగళవారం ద్విచక్ర పై వెళ్తున్న మెకానిక్ షేక్ అజారుద్దీన్(25)కు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో షేక్ అజారు�
Crime news | నడుచుకుంటూ వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
భోపాల్ : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. ఇండోర్ జిల్లాలో మహిళపై భర్తతో పాటు అతడి స్నేహితులు నలుగురు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా హింసించిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. తీవ్ర కలకల�
ముంబై : చిన్న సమస్యలను భూతద్దంలో చూస్తూ యువత డీలాపడుతోంది. సమస్యలకు బెదిరి తనువు చాలిస్తున్న విద్యాధికుల ఉదంతాలు పెరుగుతున్నాయి. క్షణికావేశంలో బంగారు భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఉసురుత�
Crime news | జిల్లా కలెక్టరేట్లో ప్రజా వాణి సందర్భంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వచ్చిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి యత్నించడం కలకలం రేపింది.