Crime News | ఏటూరు నాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ కేబుల్ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలో బలవంతంగా చొరబడిన వాళ్లు.. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కంట్రోల్ అండ్
Death Sentence | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వాట్సాప్ వాడుతున్నారు. ఈ క్రమంలో స్టేటస్ పెట్టడం కూడా జీవితంలో భాగమైపోయింది. అయితే ఇలాంటి స్టేటస్లు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Crime News | మావోయిస్టులకు ధనసాయం అందిస్తున్నందుకు ఒక బెంగాలీ వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జార్ఖండ్లో మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో మహేష్ అగర్వాల్
ముంబై : మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో 12 మందికి పైగా మహిళలను మోసం చేసిన బీటెక్ గ్రాడ్యుయేట్ (33)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని థానే జిల్లాకు చెందిన విశాల్ సురేష్ చవాన్ అలి
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
gun firing in srikakulam | శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై మంగళవారం
crime news | అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
crime news | రామగుండం మండల కేంద్రంలోని బి పవర్ హౌస్ రోడ్డులో మంగళవారం ద్విచక్ర పై వెళ్తున్న మెకానిక్ షేక్ అజారుద్దీన్(25)కు ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో షేక్ అజారు�