Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
Crime news | కట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య లేనిదే తన ఉండలేనని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు.
కులకచర్ల : ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల మండల పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన అనిత(24) అదే గ్రామానికి చె
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక(16) పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమె ప్రైవేట్ భాగాల్లో పదునైన వస్తువులను చొప్పించారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆల్వార�
వలిగొండ : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోర్క శంకరయ్య (48) అనే వ్యక్తి గ్రామ ఊర చెరువు స
పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ అధికారులు ఆలస్యంగా వెలుగు చేసిన ఉదంతం వికారాబాద్ : ఖాతాదారుల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకుని, చెల్లించిన రూ. 1. 57కోట్లను ఇన్చార్జి మేనేజర్ స్వాహా చేసిన ఉదంతం ఆల�
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ
చండీఘఢ్ : పంజాబ్లోని లుధియానాలో దారుణం జరిగింది. ప్రియురాలి మైనర్ కూతురిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందిత
నేరేడుచర్ల : దొంగతనాలు జరగకుండా చూడాల్సిన పోలీస్ ఇంట్లోనే దొంగతనం చేసి బంగారం, నగదు అపహరించకపోయి పోలీసులకే సవాలు విసిరాడు ఓ దొంగ. ఈ సంఘటన నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకొంది. సంఘట�
మొయినాబాద్ : కోడి పందెలు నిర్వహిస్తున్న ఓ ఫామ్హౌస్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను పట్టుకుని వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 16మందిని మండల పరిధి�
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణానికి చెందిన వడ్యావత్ పవన్కళ్యాణ్ను బైక్ దొంగతనంలో కేసులో మంగళవారం రిమాండ్ చేసినట్లు ఎస్సై ధర్మేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాం