Crime News | ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిందామె. కానీ బిడ్డ పుట్టిన తర్వాత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతోంది. భార్యకు వచ్చిన బాధను చూడలేక ఆమె భర్త కూడా చాలా ఇబ్బంది పడ్డాడు.
Crime News | హైదరాబాద్ నగరంలో పలుచోట్ల చోరీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కూడా పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాద్ పోలీసులు ఈ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
Crime News | ఏటూరు నాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ కేబుల్ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలో బలవంతంగా చొరబడిన వాళ్లు.. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కంట్రోల్ అండ్
Death Sentence | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది వాట్సాప్ వాడుతున్నారు. ఈ క్రమంలో స్టేటస్ పెట్టడం కూడా జీవితంలో భాగమైపోయింది. అయితే ఇలాంటి స్టేటస్లు పెట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Crime News | మావోయిస్టులకు ధనసాయం అందిస్తున్నందుకు ఒక బెంగాలీ వ్యాపారిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జార్ఖండ్లో మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో మహేష్ అగర్వాల్
ముంబై : మ్యాట్రిమోనియల్ సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్తో 12 మందికి పైగా మహిళలను మోసం చేసిన బీటెక్ గ్రాడ్యుయేట్ (33)ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని థానే జిల్లాకు చెందిన విశాల్ సురేష్ చవాన్ అలి
అమరావతి : రైలు ఎక్కేప్రయత్నంలో ఓ బ్యాంకు ఉద్యోగి మృతి చెందింది. కడప జిల్లాకు చెందిన జ్యోతిరెడ్డి (28) హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో జాబ్ చేస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూరు వెళ్లింది. సో�
gun firing in srikakulam | శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లాలోని గార మండలం రామచంద్రపురం సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై మంగళవారం