నందిగామ : గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెట్టిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దుండగులు ఎత్తుకెళ్లిన సంఘన నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రంగాపూర్ గ్రామ పంచా�
ఇబ్రహీంపట్నం రూరల్ : ఓ గుర్తు తెలియని మృతదేమం లభ్యమైన ఘటన శుక్రవారం ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామ సమీపంలోని పెద్దవాగులో ముళ్ల కంపోలో చిక్కుకున
సీసీకెమెరాల వద్ద జల్లెడ పడుతున్న పోలీసులు నల్గొండ, రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం.. ఇబ్రహీంపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జైహింద్ నాయక్ హత్యపై ఎన్నో అనుమానాలు వెలుగులోకొస్తున్�
వికారాబాద్ : ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులెవరు ఆర్థికంగా నష్టపోరని హామీ ఇస్తున్నట్లు బ్యాంక్ అధికార ప్రతినిధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ శాఖలో కొన్ని అక్రమాలను గు�
Road accident | పండుగ పూట విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ (ఎం) వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Monkey attack | సంక్రాతి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుందామని వచ్చిన ఆ మహిళ పాలిట వానరం మృత్యు రూపంలో కబలించింది. కోతి దాడి నుంచి తప్పించుకోబోయి మృత్యువు ఒడికి చేరుకుంది.
Crime news | పండుగ పూట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ కూలీ మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన నర్సింహులపేట మండల కేంద్రం సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది.
Crime news | కట్టుకున్న భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. భార్య లేనిదే తన ఉండలేనని తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. చీరతో ఉరేసుకొని తనువు చాలించాడు.
కులకచర్ల : ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కులకచర్ల మండల పోలీస్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. కులకచర్ల ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన అనిత(24) అదే గ్రామానికి చె
జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక(16) పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమె ప్రైవేట్ భాగాల్లో పదునైన వస్తువులను చొప్పించారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆల్వార�
వలిగొండ : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోర్క శంకరయ్య (48) అనే వ్యక్తి గ్రామ ఊర చెరువు స
పోలీసులకు ఫిర్యాదు చేసిన బ్యాంక్ అధికారులు ఆలస్యంగా వెలుగు చేసిన ఉదంతం వికారాబాద్ : ఖాతాదారుల బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకుని, చెల్లించిన రూ. 1. 57కోట్లను ఇన్చార్జి మేనేజర్ స్వాహా చేసిన ఉదంతం ఆల�
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ