పట్నా : సామూహిక లైంగిక దాడి యత్నాన్ని ప్రతిఘటించడంతో బాలిక(17)పై ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేసిన ఉదంతం బిహార్లోని బిగుసరై జిల్లా దండారి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. బాలిక ఫోన్�
Love marriage | ప్రేమపెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయవిదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది.
రాంచీ : ఆస్తి వివాదంలో కన్నతండ్రిని పదునైన ఆయుధంతో పొడిచి చంపిన కొడుకు ఉదంతం జార్ఖండ్లోని గొడ్డా ప్రాంతంలో వెలుగుచూసింది. తన తమ్ముడికి ఆస్తిలో అధిక వాటా ఇచ్చి తనను చిన్నచూపు చూశాడనే కోపంతో నిం�
Road accident | నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వెళ్లడంతో వ్యక్తి మృతువాత పడ్డ సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నగరం గ్రామంలో చోటు చేసుకుంది.
Crime News | పుట్టి నెల రోజులు కూడా కాలేదా పసికందు. అనారోగ్యంతో నానా ఇబ్బందీ పడుతున్నాడు. ఆ పసివాడి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.
Crime News | కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన పలుగు తండాలో చోటు చేసుకుంది.
కడ్తాల్ : కడ్తాల్ పట్టణ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కంబాలపల్లి శ్రీశైలం (27) ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 1న కంబాలపల్లి శ్రీశైలం బైక్పై కడ్తాల్ గ్రామం నుంచి తన అత్తగారి ఊరైన యాచారం మండలం నల్లవెల్లి �
షాబాద్ : అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలి గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్ర
Stray Dogs | ఇంటి బయట ఆడుకుంటున్నదా నాలుగేళ్ల చిన్నారి. ఇంతలో పక్క నుంచి గుర్రుగా శబ్దం రావడంతో తిరిగి చూసింది. నాలుగు వీధికుక్కలు తన వైపు రావడం చూసి ఇంటికి పరుగు తీసింది. కానీ ఆ కుక్కల వేగం ముందు..
అమరావతి : విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో విషాదం నెలకొంది. ఒడిశా నుంచి విశాఖకు పిక్నిక్కు వచ్చిన నలుగురు యువతి, యువకులు సరదాగా నీటిలోనికి దిగగా పెద్ద అల వచ్చి లాక్కొని వెళ్లిందని స్థానికులు తెలిపారు. వీరిల
Crime News | ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఒక ఇంజనీరు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఉన్న 76 ఏళ్ల తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం, అప్పులు అతనికి సమస్యలుగా మారాయి. ఉద్యోగం కోల్పోవడంతో ఎలా బతకాలో తెలియలేదు.
crime news | ఇసుక లారీ గొర్ల మంది పైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి 163 వద్ద జరిగింది.