Crime News | పుట్టి నెల రోజులు కూడా కాలేదా పసికందు. అనారోగ్యంతో నానా ఇబ్బందీ పడుతున్నాడు. ఆ పసివాడి కష్టం చూసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడుకోవాలని ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.
Crime News | కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన పలుగు తండాలో చోటు చేసుకుంది.
కడ్తాల్ : కడ్తాల్ పట్టణ టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ కంబాలపల్లి శ్రీశైలం (27) ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 1న కంబాలపల్లి శ్రీశైలం బైక్పై కడ్తాల్ గ్రామం నుంచి తన అత్తగారి ఊరైన యాచారం మండలం నల్లవెల్లి �
షాబాద్ : అనుమానస్పద స్థితిలో ఓ మహిళ చెరువులో పడి మృతిచెందిన సంఘటన షాబాద్ మండల పరిధిలోని బొబ్బిలి గ్రామంలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి గ్ర
Stray Dogs | ఇంటి బయట ఆడుకుంటున్నదా నాలుగేళ్ల చిన్నారి. ఇంతలో పక్క నుంచి గుర్రుగా శబ్దం రావడంతో తిరిగి చూసింది. నాలుగు వీధికుక్కలు తన వైపు రావడం చూసి ఇంటికి పరుగు తీసింది. కానీ ఆ కుక్కల వేగం ముందు..
అమరావతి : విశాఖపట్నంలోని ఆర్కేబీచ్లో విషాదం నెలకొంది. ఒడిశా నుంచి విశాఖకు పిక్నిక్కు వచ్చిన నలుగురు యువతి, యువకులు సరదాగా నీటిలోనికి దిగగా పెద్ద అల వచ్చి లాక్కొని వెళ్లిందని స్థానికులు తెలిపారు. వీరిల
Crime News | ఇటీవల ఉద్యోగం కోల్పోయిన ఒక ఇంజనీరు దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఉన్న 76 ఏళ్ల తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం, అప్పులు అతనికి సమస్యలుగా మారాయి. ఉద్యోగం కోల్పోవడంతో ఎలా బతకాలో తెలియలేదు.
crime news | ఇసుక లారీ గొర్ల మంది పైకి దూసుకెళ్లడంతో 15 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన ములుగు మండలం ఇంచర్ల గ్రామ పరిధిలోని ఎర్రి గట్టమ్మ దేవాలయం సమీపంలోని జాతీయ రహదారి 163 వద్ద జరిగింది.
Accident | ల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఉప్పునుంతల మండలం పిరట్వాని పల్లి స్టేజి సమీపంలో జరిగింది.
Crime news | ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించ వద్దని చెప్పిన యువకులపై మందుబాబులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
వికారాబాద్ : వికారాబాద్ ఎస్సై 1 గా విధులు నిర్వహిస్తున్న శ్రీను నాయక్ శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వికారాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండాకు చ
శంకర్పల్లి : కుటుంబ కలహాలతో వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శంకర్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఎల్వర్తి గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్వర్తి గ్రామా
చెన్నై : సభ్యసమాజం తలదించుకునేలా కన్నకూతురిపై తండ్రి (47) లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తమిళనాడులోని విల్లుపురంలో గురువారం వెలుగుచూసింది. టీనేజ్ బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చే
వికారాబాద్ : రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో కేక్ కట్ చేసి నూతన �