Crime news | అత్తతో గొడవపడిన అల్లుడు ఆమెను దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విషాదకర సంఘటన కొడిమ్యాల మండలం కోనాపూర్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఆరుగురు మావోయిస్టులు మృతి మృతుల్లో నలుగురు మహిళలు కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 27: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో తుపాకుల మోతమోగింది. మావోయిస్టులు, భద్ర�
ధారూరు : ప్రమాదవశాత్తు మోటర్ సైకిల్ అదుపు తప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం ధారూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధారూ
కొందుర్గు : తన భర్త మృతిలో అనుమానం ఉందని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లెడు దరిగూడ మండలంలోని పద్మారం గ్రామంలో సోమవారం తాసిల్దారు విజయ్కుమార్ సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. 2021 అక్టోబర్ 09న పద�
లైంగిక దాడి కేసులో బాధితురాలి (28)ని బెదిరించి పెండ్లి పేరుతో లోబరుచుకుని రెండేండ్లుగా పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ (31)పై కేసు నమోదైంది.
కొత్తూరు : టిప్పర్కు విద్యుత్ వైర్లు తగిలి కరెంట్షాక్తో డ్రైవర్ మృతి చెందిన ఘటన కొత్తూరు మున్సిపాలిటీలోని ఫాతిమాపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. కొత్తూరు ఎస్ఐ సయ్యద్, ప్రత్యేక సాక్షుల తెలిపిన వ�
Crime news | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మానవపాడు మండలం శ్రీనగర్ సమీపంలో చోటు చేసుకుంది.
షాబాద్ : ఈసీ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరగ�
Bike accident | న్యాల్కల్ మండలంలోని బసంత్పూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్టు హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గోడంపల�
Crime news | తాటి చెట్టుపై నుంచి జారిపడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
Train collision | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీ కొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కొడిమ్యాల మండలం అప్పరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది.
Thieves blow up ATM | దొంగలు రొచ్చిపోతున్నారు. కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తూ లూటీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఏటీఎంలను బద్దులు కొట్టిన దొంగలు ఇప్పుడు ఏకంగా
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఓ కారు ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన పెబ్బేరు పట్టణ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.