పరిగి టౌన్ : ఎద్దు పోడవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య(56) పొల
Crime news | పురిట్లోనే శిశువు.. కాసేపటికే తల్లి మృతి చెందగా..ఇది తట్టుకోలేక బాలింత నానమ్మ మృతి చెందిన హృదయ విదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం చోటు చేసుకుంది.
Viral | రోజూ నదిలో చేపలు పట్టుకోవడానికి వాళ్లంతా కలిసే వెళ్తారు. ఒకరికి ఒకరు మంచి పరిచయమే. కానీ ఒక చిన్న అనుమానం వారి మధ్య చిచ్చుపెట్టింది. అందరూ కలిసి ఒక వ్యక్తిని దొంగను
Crime News | తల్లిని ప్రేమిస్తున్నామంటూ ఆ ఇంటికి వచ్చిన కొందరు.. ఆ ఇంట్లో ఉన్న మైనర్ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు
young man died | తన మేక ఆకలిని తీర్చే యత్నంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కోహీర్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకొంది.
ముంబై : 15 ఏండ్ల మైనర్ బాలికను పెండ్లి చేసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ముంబైకి చెందిన వ్యక్తి (27)ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లి, నిందితుడి తల్లితండ్రులతో పాటు వివాహం జరిపించిన మ�
Maoists kill | ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కె. రమేశ్ను మావోయిస్టులు హతమార్చారు. సోమవారం సాయంత్రం చర్లకు వెళ్తుండగా కిడ్నాప్ చేసి బుధవారం ఉదయం రమేశ్ను హతమార్చినట�
రంగారెడ్ది జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాండు రంగారెడ్డి అనే వ్యక్తి పెళ్లి పేరుతో ఓ మహిళ చేతిలో మోసపోయాడు. దీంతో మంగళవారం పోలీసులను ఆశ్రయించి తనను మోసం చేసిన వారిపై పిర్యాదు చేశాడు. �
MMTS | ఎంఎంటీస్ ట్రైన్లో మహిళ పై ఓ ఆగంతకుడు మహిళను కత్తితో బెదిరించి నగదు, మొబైల్తో పరారయ్యాడు. ఈ సంఘటన శేరి లింగంపల్లిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.