హైదరాబాద్ : నగరంలోకి కేపీహెచ్బీ రెండో ఫేజ్లో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తీవ్రమైన తలనొప్పిని భరించలేక శాంతి(26) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సూ�
హైదరాబాద్ : ఉప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలుకానగర్లో ఎన్ఎస్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి టిప్పర�
షాబాద్ : గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన షాబాద్ మండల పరిధిలోని అస్పల్లిగూడ గేటు సమీపంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ నుంచి అస్పల్లిగూడకు వ
కేశంపేట : కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి-పోమాల్పల్లి శివార్లలోని పెద్దచెరువులో ఓ యువకుడు పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొండారెడ్డిపల్లి గ
గువహటి : ముగ్గురు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో అనుమానితుడు (50) కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్న ఘటన అసోంలోని మారి
అమరావతి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోనుకారు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ వా
దుస్తులు కొనిస్తానని తీసుకెళ్లి ఘాతుకం కుటుంబ కలహాలే కారణం నల్లగొండ జిల్లాలో విషాదం దామరచర్ల, డిసెంబర్ 24 : ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా దామరచ�
ఐదుగురు బాలికలు.. అంతా స్నేహితులు.. సరదాగా ఆడుకుందామని వెళ్లారు. జాలీగా ఆడుకుంటున్నారు. అంతలోనే ప్రమాదం. ప్రమాదవశాత్తూ ఒక బాలిక కాలుజారి పక్కనే ఉన్న సెల్లార్ గుంటలో పడిపోయింది. తోటి స్నేహిత�
Crime news | భార్య ఫిట్స్తో మృతి చెందగా..గంట వ్యవధిలోనే గుండెపోటుతో భర్త మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడులో చోటు చేసుకుంది.
చెన్నై : భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేసి మృతదేహాన్ని టీవీ టేబుల్ కింద దాచిన ఘటన చెన్నైలోని ఒట్టేరిలో కలకలం రేపింది.
చెన్నై : పదిహేను మంది విద్యార్ధినులను లైంగిక వేధింపులకు గురిచేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని రామనాధపురం జిల్లాలో వెలుగుచూసింది. స్కూల్లో బాలల �
వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన యువకుడు కావలి అశ