వరంగల్ : నర్సంపేట పట్టణంలోని ఇటీవలే జరిగిన వైన్ షాపు యజమాని ముత్యం శ్రీను కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. సోమవారం నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు.
మహిళతో పాటు కిడ్నాప్కు సహకరించిన మరో 7గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కిడ్నాప్కు ఉపయోగించిన 2 కార్లు, ఒక బైక్,40 వేల రూపాయల నగదు, ఆరు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనపం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.