మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వ్ కుమారుడు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ సంస్థ సీఈవో రాజ్కుమార్ సింగ్ను ఎమ్మెల్యే కుమారుడు తన అన
ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. 24 గంటల్లోనే చిన్నారిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.
ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. చిన్నారిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు గుర్తించి రాచకొండ పోలీసులకు అప్పగించార�
విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందును దుండగులు కిడ్�
Umesh Pal kidnapping case | ఉత్తరప్రదేశ్కు చెందిన పేరుమోసిన నేరగాడు, మాఫియా డాన్, సమాజ్వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్కు జీవితఖైదు పడింది. ఉమేశ్పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్రాజ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు �
ఖలిస్థానీ కారుమబ్బులు పంజాబ్పై మరోసారి అలుముకుంటున్నాయి. నలభై ఏండ్ల కింద ఆ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటువాదం మళ్లీ పడగ విప్పుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే నినాదం జోరందుకుంటున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీడీఎస్ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడైన నవీన్రెడ్డిపై రాచకొండ కమిషనర్ చౌహాన్ శుక్రవారం పీడీయాక్టు నమోదు చేశారు.
Kidnapping Case | నిజామాబాద్ జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యువకుడిని అపహరించిన కొద్దిగంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించ�
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్లో సోమవారం ఓ పాప కిడ్నాప్ అయ్యిందన్న వార్త కలకలం సృష్టించింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న కూతురు కనిపించక పోవడంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగు గంటల్లోనే కేసును ఛే
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
Crime news | నర్సంపేట పట్టణంలోని ఇటీవలే జరిగిన వైన్ షాపు యజమాని ముత్యం శ్రీను కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. సోమవారం నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు.