Puja Khedkar | నవీ ముంబై (Navy Mumbai) లో ట్రక్కు డ్రైవర్ (Truck driver) కిడ్నాప్కు గురైన కేసు మరో మలుపు తిరిగింది. అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ (Puja Khedkar) తండ్రి దిలీప్ ఖేద్కర్ (Dilip Khedkar) అని తేలింది. దాం�
దేశంలోని 47 శాతం మంత్రులు తమపై హత్య, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలతోసహా తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది.
ఆరేండ్ల చిన్నారిని గుర్తు తెలియని మహిళ కిడ్నాప్ చేసిన సంఘటన మంగళవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం..
Vallabhaneni Vamshi | ఏపీలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట లభించింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉద్యోగి సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన ఐదుగురు సభ్యుల ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరి వద్ద నుంచి బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించా�
kidnapping case | వినాయక నగర్, ఏప్రిల్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన బాలిక ఆచూకీ లభ్యమైంది. జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కు గురైన బాలికను నిందితుడు కామారెడ్డి జిల్లాలోని తన ఇంట్ల�
పసిపిల్లల విక్రయాల కేసులో ఇతర రాష్ర్టాలలో కీలక నిందితుల మూలాలు తెలియకుండా పోవడం ఓ మిస్టరీలా మారింది. పసిపిల్లలను విక్రయించడం..ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఇలా చేస్తూ పోలీసుల నిఘానుంచి విక్రయ ముఠాల
బస్ స్టాప్ ఉన్న మతిస్థిమితం సరిగ్గా లేని ఓ మహిళను రేప్ చేసిన ఘటనలో మియాపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం మియాపూర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వె�
మూడునెలల బాబు కిడ్నాప్ అయిన ఐదు గంటల్లోపే కాచిగూడ పోలీసులు కేసును ఛేదించారు. ఆ చిన్నారిని సురక్షితంగా తల్లి దగ్గరకు చేర్చడంతో పాటు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు. మంగళవారం కాచిగూడ పోల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధి�
Bhavani Revanna | లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమెకు మంజూరైన ముందస్తు బెయిల్ను రద్దు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.