ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో వరుసకు బావను కిరాయి ముఠాతో కలిసి కిడ్నాప్ చేయించాడు బావమరిది. ఈ కేసు ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కిడ్నాప్నకు పాల్పడిన మరో 10 మంది పర�
HD Revanna: హెచ్డీ రేవణ్ణకు షరతులతో కూడిన బెయిల్ మంజూరీ అయ్యింది. దీంతో ఆయన బెంగుళూరులోని పరప్పన్ అగ్రహారం జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఓ కిడ్నాప్ కేసులో ఆయన అరెస్టు అయిన విషయం తెలిసిందే.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో బాధిత మహిళలు మరిన్ని సంచలన విషయాలు బయటపెడుతున్నారు. తాజాగా మరో మహిళ ప్రజ్వల్ వేధింపులపై సిట్కు వాంగ్మూలం ఇచ్చింది. ‘నాకు అతడు తరచూ వీడియో కాల్
జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేటు సంస్థ యాజమాన్య హక్కుల బదలాయింపు వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో పాటు కిడ్నాప్, బ్లాక్ మెయిల్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీతో పాటు ఇన్స్పెక్ట
మూడు రోజుల పసికందు కిడ్నాప్ ఘటన సుఖాంతమైంది. 24 గంటల్లోనే శిశువును తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసుల పనితీరుపై ప్రశంసల వర్షం కురిసింది. కిడ్నాప్ అయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం 107 సీసీ ఫుట�
బ్రిటన్లో ఓ మహిళ కిడ్నాప్ కేసులో ముగ్గురు భారత సంతతి యువకులకు స్థానిక కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. అజయ్ దొప్పలపూడి (27), వాహర్ మంచాల (24), రానా యెల్లంబాయ్ (30)లను దోషులుగా తేల్చింది. ‘ముందస్తు ప్రణాళ
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వ్ కుమారుడు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. గ్లోబల్ మ్యూజిక్ జంక్షన్ సంస్థ సీఈవో రాజ్కుమార్ సింగ్ను ఎమ్మెల్యే కుమారుడు తన అన
ఘట్కేసర్ బాలిక కిడ్నాప్ కేసు సుఖాంతం.. 24 గంటల్లోనే చిన్నారిని ఇంటికి చేర్చిన రాచకొండ పోలీసులు ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది.
ఘట్కేసర్ మండల కేంద్రంలో కలకలం సృష్టించిన నాలుగేండ్ల బాలిక కిడ్నాప్ ఉదంతం ఎట్టకేలకు సుఖాంతమైంది. చిన్నారిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు గుర్తించి రాచకొండ పోలీసులకు అప్పగించార�
విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతో పాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు చందును దుండగులు కిడ్�
Umesh Pal kidnapping case | ఉత్తరప్రదేశ్కు చెందిన పేరుమోసిన నేరగాడు, మాఫియా డాన్, సమాజ్వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్కు జీవితఖైదు పడింది. ఉమేశ్పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్రాజ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు �
ఖలిస్థానీ కారుమబ్బులు పంజాబ్పై మరోసారి అలుముకుంటున్నాయి. నలభై ఏండ్ల కింద ఆ రాష్ర్టాన్ని అతలాకుతలం చేసిన వేర్పాటువాదం మళ్లీ పడగ విప్పుతున్నది. సిక్కులకు ప్రత్యేక దేశం కావాలనే నినాదం జోరందుకుంటున్నది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీడీఎస్ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితుడైన నవీన్రెడ్డిపై రాచకొండ కమిషనర్ చౌహాన్ శుక్రవారం పీడీయాక్టు నమోదు చేశారు.