Kidnapping Case | నిజామాబాద్ జిల్లాలో యువకుడి కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. యువకుడిని అపహరించిన కొద్దిగంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించ�
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్లో సోమవారం ఓ పాప కిడ్నాప్ అయ్యిందన్న వార్త కలకలం సృష్టించింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న కూతురు కనిపించక పోవడంలో తల్లిదండ్రులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగు గంటల్లోనే కేసును ఛే
బాలిక కిడ్నాప్ కేసును 24 గంటల్లో ఛేదించి.. చిన్నారిని తల్లికి అప్పగించారు నాంపల్లి పోలీసులు. సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 13న రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని
Crime news | నర్సంపేట పట్టణంలోని ఇటీవలే జరిగిన వైన్ షాపు యజమాని ముత్యం శ్రీను కిడ్నాప్ కేసును పోలీసులు చేదించారు. సోమవారం నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరిచారు.