మంచిర్యాల : వేటగాళ్లు ఉచ్చుకు మరో వ్యక్తి బలయ్యాడు. ఈ విషాదకర సంఘటన మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన గౌతురి మల్లయ్య ప్రమాదవశాత్తు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు తగిలి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.