మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్ప�
మంచిర్యాల పట్టణం సమీపంలోని గోదావరితో పాటు రాళ్లవాగు ఉప్పొంగి.. పరివాహక ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నది.
మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఓ డీసీఎంస్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలో యూరియా మాయమైనట్లు తెలుస్తున్నది. ఒక్కో రైతుకు ఒకటీ.. రెండు బస్తాలే ఇచ్చి.. 20 వరకూ అందించినట్లు ఆన్లైన్లో నమోదు చేసి.. మిగతావి బ�
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసాని�
నా భర్త భూమి నాది కాదు అంటున్నారని, నాకే సంబంధం లేదని తప్పుగా ప్రచారం చేస్తున్నారని, నాపై దాడి చేసి ఇంట్లో నుంచి వెళ్లగొట్టి భూమిని లాక్కుంటున్నారని, నాకు న్యాయం చేయాలని జనుప మల్లమ్మ అనే వృద్ధురాలు ఆవేదన
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. 24 గంట ల నుంచి 36 గంటలు భారీ వర్షసూచన ఉన్నదని, లోతట్టు ప్రాంతాల ప�