కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యాన్ని గోదాముకు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతం మేడం.. లారీలు పంపండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు.
“ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల క
క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోలు కోత విధిస్తున్నారంటూ రైతులు కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వచ్చిన కలెక్టర్కు బీఆర్ఎస్ మాజీ ఎంపీ�
Mancherial | మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవ�
Balka Suman | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సోకేసు నమోదు చేయలేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Jeevan reddy | సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూర�
మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులుకు రెండు వేర్వేరు ఘటనల్లో గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.
Mancherial | మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గోడకూలడంతో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డార
క్షయ వ్యాధిపై అవగాహన, సత్వర వ్యాధి నిర్ధారణే రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని స