రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు వెల�
మంచిర్యాల జిల్లాలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. నెన్నెల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడగా, చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తహసీల్దార్ కార్యాలయ�
యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఆదివారం రామగుండం కమిషనరేట్ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో యో గా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్కిశోర్ ఝా ధ్యానం చేశ
వెంటనే తమకు రావాల్సిన పీఆర్పీ చెల్లించి, పెండింగ్ సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్కాలనీలో బెల్లంపల్లి రీజియన్ అధికారులు నల్ల కండువాలు ధరించి నిరసన ర్యాలీ చ�
వడదెబ్బతో బీఆర్ఎస్ నాయకుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మందమర్రిలోని కోదండ రామాలయ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మార�
కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యాన్ని గోదాముకు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతం మేడం.. లారీలు పంపండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు.
“ఎవరి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేనే కింగ్ మేకర్. నా నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి.. నా అనుమతి లేకుండా తట్టెడు మట్టి కూడా తీయలేరు.” ఇదీ మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి గతంలో చేసి
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల క
క్వింటాల్కు ఐదు నుంచి ఆరు కిలోలు కోత విధిస్తున్నారంటూ రైతులు కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు వచ్చిన కలెక్టర్కు బీఆర్ఎస్ మాజీ ఎంపీ�