Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన సీపీఐ పార్టీ నాయకులతోపాటు బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో 50 మందికిపైగా ఇతర పార్టీల ను�
Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
Fire Accident | ఇంటిపైన ఒకేసారి పేలుడు సౌండ్ వినపడిందని.. దీంతో వెంటనే పొగ చెలరేగి మంటలు అంటుకోగా.. అగ్నిమాప శాఖ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారన్నారు.
Durgam Chinnaiah | కాసిపేట గ్రామ పంచాయతీలో చదువుకున్న వారు వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, కాసిపేటలో బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు నిచ్చారు.
వైద్య సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి ఎస్ అనిత అన్నారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆకస్మిక
Durgam Chinnaiah | బెల్లంపల్లి నియోజకవర్గంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తాను చేసిన అభివృద్ధి మాత్రమే ప్రజలు గుర్తు చేస్తున్నారని, కాంగ్రెస్ పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు బెల్లంపల�
Durgam Chinnaiah | సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం మంగళవారం రాత్రి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలకు దిశ
Sarpanch Elections | బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని, అధిక పెన్షన్, అన్ని సదుపాయాలు కల్పించారని, తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే బీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కాసిపేట మండల
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో రెండో దశ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో భాగంగా శనివారం సాయంత్రంతో నామినేషన్ ఉప సంహరణ గడువు ముగిసింది. దాంతో అభ్యర్థులకు ఎన్నికల గుర్తులను అధికారులు కేటాయించారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంట్రావుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్జెండర్ వైశాలి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావుపల్లి సర్పంచ్ స్థానాన్ని జనరల్కు కేటాయించగా, ఎస్సీ ట్రాన్స్జ�
పంచాయతీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో బీఆర్ఎస్పై ఉన్న అభిమానంతో కుటుంబం మొత్తం ఎన్నికల బరిలోకి దిగింది. దండేపల్లి పంచాయతీని ఎస్టీ జనరల్కు కేటాయి�
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ఆనందాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్ద పంట పొలాల్లో పెద్ద పులి అడుగులు కనిపించగా, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.