Telangana | రాష్ట్రంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా దక్కింది. మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులను కేటాయించింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా మంచిర్యాల ఎమ్మెల్యే ప�
మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండలంలోని సోమగూడెంలో 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ (Run For Unity) కార్యక్రమంలో భాగంగా కాసిపేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహ�
మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలం రేండ్లగూడలో విషాదం చోటుచేసుకున్నది. కొడుకు పుట్టలేదన్న మనస్థాపంతో 9 నెలల చిన్నారితోసహా మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు (Premsagar Rao) సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పీఏ శ్రీధర్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
Road Accident | అమెరికాలో మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా కుటుంబసభ్యులు గాయపడ్డారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, చిన్న ధర్మారం కాసిపేట గ్రామాల్లో నీటి సమస్యపై బీజేపీ మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి రహదారి ప్రాంతం మొత్తం జన సంద్రమైంది. ప్రముఖ కల్వరీ చర్చి పాస్టర్ ప్రవీణ్ 50 రోజుల ఉప వాస దీక్షల ముగింపు సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మంచిర్యాల లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిలిచిపోయాయి. అసోసియేషన్ సభ్యులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం, దాడులు చేసుకోవ
Dandari Ustavalu | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సల్పాలవాగు వెంకటాద్రి గుడి వద్ద ఆదివాసీ దండారీ ఉత్సవాలు మొదటి రోజు బుధవారం సాయంత్రం ఆదివాసీలు ఘనంగా ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 17 బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు బుధవారం తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్లో నిర్వహించారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ సల్పాల వాగు వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే ఆదివాసీ దండారి దర్బార్ ఉత్సవాల వాల్ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమం ఊరూరా సాగుతున్నది. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ పంపిణీ చేసి కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతుండగా, అన్ని �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
నస్పూర్లోని మంచిర్యాల కోర్టు భవన నిర్మాణ పనులను శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, మంచిర్యాల జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి భీమపాక నగేశ్ హాజరు కాగా, మంచిర్యాల జిల్లా ప్ర
Leopard | మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండల పరిధిలోని తలమల గ్రామ పరిసరాల్లో గత కొద్ది రోజుల నుంచి ఓ చిరుత పులి సంచరిస్తుంది. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.