మంచిర్యాలలో కాంగ్రెస్ గూండాలు బరితెగించి వ్యవహరిస్తున్నారని, వారికి ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు వంతపాడుతున్నారని, పోలీసులు తీరు దారుణంగా ఉందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మండిపడ�
Kasipeta Dogs Attack | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో చిన్నారిపై కుక్కల దాడి ఘటనపై సీరియస్గా తీసుకొని సుమోటో కేసుగా స్వీకరించి మంచిర్యాల జిల్లా కలెక్టర్, మండల పంచాయతీ అధికారి,
Farmers Strike | రైతులు ఆగ్రహంతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. యూరియా కావాలని రోడ్డుఫై కూర్చొని నిరసన తెలిపారు. రైతులు ధర్నా చేయడంతో రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యూరియా ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కద
కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా సోమగూడెం, బెల్లంపల్లి మధ్యలో రైళ్లు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. శనివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో చెందినట్లు ఇద్దరు మరణించారని రైల్వే ఎస్ఐ సుధాకర్, హెడ్ కానిస్టేబుల్
Ganesh Laddu | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్లో శుక్రవారం వినాయక మండపాల వద్ద నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం పాటలో పాట పాడి ముస్లిం సోదరులు లడ్డూలను వేలం పాటలో దక్కించకున్నారు.
హజీపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గుడిపేట్ 13 వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్ ముందు ఏర్పాటు చేసిన లక్ష్మీ గణేష్ మండలిలో గురువారం మహిళలు కుంకు�
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసానికి పాల్ప�
మంచిర్యాల పట్టణం సమీపంలోని గోదావరితో పాటు రాళ్లవాగు ఉప్పొంగి.. పరివాహక ప్రాంత వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ప్రస్తుతం గోదావరి శాంతించడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజానీకం ఊపిరిపీల్చుకుంటున్నది.
మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని ఓ డీసీఎంస్ సెంటర్ నుంచి పెద్ద మొత్తంలో యూరియా మాయమైనట్లు తెలుస్తున్నది. ఒక్కో రైతుకు ఒకటీ.. రెండు బస్తాలే ఇచ్చి.. 20 వరకూ అందించినట్లు ఆన్లైన్లో నమోదు చేసి.. మిగతావి బ�
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ-2లో తాకట్టు బంగారం, నగదు మాయం కేసు మిస్టరీ వీడింది. బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందరే ప్రధాన సూత్రధారి అని, మేనేజర్తోపాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి ఈ ఘరానా మోసాని�