కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి హక్కులను సింగరేణి కార్మికులకు అందజేయడం జరిగిందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరి�
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు. నాకైతే పూర్తి విశ్వాసముందని, మళ్లీ తొందరలోనే మనకు మంచి రోజులు వస్తాయన్నారు. 2028లో ఆయనను తిరిగి సీఎం చేసుక
KTR బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ..అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన�
KTR | క్యాతనపల్లి మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ ఎన్ని అడ్డదారులు తొక్కినా.. ఎంత భయపెట్టినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు లొంగలేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మొక్కవోని ధైర్యంతో అధికార బల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నార�
కాసిపేట, ఏప్రిల్ 10 : బెల్లంపల్లి మండలం సోమగూడెంలో నెలకొన్న భూ వివాదంలో కోర్టు తీర్పు మేరకు శుక్రవారం నిర్మాణాల కూల్చివేతలు, భూ స్వాధీన కోసం పోలీసులు, అధికారులు వచ్చినా జేసీబీలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయార
దండేపల్లి మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు. దండేపల్లి మండలంలోని నెల్కివెంకటా
పశ్చిమాసియా దేశాల యుద్ధ ప్రభావం భారత్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ రాకపోవడంతో ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రమైంది.
Drinking water | ఆర్వో ప్లాంట్ మరమ్మత్తులు చేయించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. కార్మికులు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Balka Suman | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్-సీపీఐ కూటమి గెలుచుకుందని