బెల్లంపల్లి నూతన సబ్ కలెక్టర్(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ను సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల తుడుందెబ్బ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించడం జరి�
తన తల్లి ప్రవర్తన చూడలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (22) సెంట్రి�
ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం న స్పూర్లోని కలెక్టరేట్ ఎదుట కమిటీ నాయకులు ధర్నా నిర్వహించారు.
అధికారులు, సిబ్బంది విధులను నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం భీమిని మండలంలో పర్యటించా రు. మల్లీడిలోని నర్సరీని పరిశీలించారు. ఇంకా ఎందుకు మొక్కలు నాటలేద�
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ప్రభుత్వ పశువుల దవాఖాన పరిధిలో పశువైద్యం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, సమయ పాలన పాటించడ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాద్యాయులకు పాత ఫెన్షన్ విదానం అమలు చేయాలని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ �
‘గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి 968 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. వాటిని దోచేసి ఆంధ్రా-రాయలసీమలో 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నడు. మా నీళ్�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది.
కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందిన కొత్తపల్లి సహస్ర (18) అనే ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షల�
కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గురించి ఇష్టారాజ్యంగా.. అనుచితంగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులు నరేశ్, రవీందర్రెడ్డి అన్నారు. మంగళవా
పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగు