అధికారులు, సిబ్బంది విధులను నిర్ల క్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మంగళవారం భీమిని మండలంలో పర్యటించా రు. మల్లీడిలోని నర్సరీని పరిశీలించారు. ఇంకా ఎందుకు మొక్కలు నాటలేద�
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో ప్రభుత్వ పశువుల దవాఖాన పరిధిలో పశువైద్యం సకాలంలో అందక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని, సమయ పాలన పాటించడ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసి ఉద్యోగులకు, ఉపాద్యాయులకు పాత ఫెన్షన్ విదానం అమలు చేయాలని పీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్ డిమాండ్ �
‘గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి 968 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు ఉంది. వాటిని దోచేసి ఆంధ్రా-రాయలసీమలో 30 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడానికి చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నడు. మా నీళ్�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారుల అవినీతి బాగోతం బట్టబయలైంది. తమకు కావాల్సిన వారికి పనులు అప్పగించడం కోసం ఆన్లైన్ టెండర్లలో గోల్మాల్ చేసినట్లు తెలుస్తున్నది.
కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల మిమ్స్ ఐఐటీ అండ్ నీట్ అకాడమీ క్యాంపస్, హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందిన కొత్తపల్లి సహస్ర (18) అనే ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ జూనియర్ కళాశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాలతో చలగాటం ఆడుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ నిర్వహిస్తూ.. అడ్డగోలు ఆంక్షల�
కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గురించి ఇష్టారాజ్యంగా.. అనుచితంగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, నాయకులు నరేశ్, రవీందర్రెడ్డి అన్నారు. మంగళవా
పైసల వర్షం కురిపిస్తామని ఓ వ్యక్తిని నమ్మబలికి రూ.21 లక్షలు స్వాహాచేసిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన నలుగు
మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా బైపీసీ సీట్లు కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని కళాశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు.
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు
చెన్నూర్ టౌన్ : చెన్నూర్ నియోజకవర్గంలో దళిత నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పీఏ రమణా రావు (Ramana Rao)పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డాక్టర్ రాజా రమేష్ (Raja Ramesh)