మంచిర్యాల జిల్లా కోటపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా బైపీసీ సీట్లు కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని కళాశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు.
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి నుంచి తాండూర్ మండలం అచ్చలాపూర్ వరకు మూడేళ్ల క్రితం మంజూరైన రోడ్డును (Road) గత సంవత్సరం ప్రారంభించారు.
ఇందులో భాగంగా రోడ్డు పనులు చేపట్టకుండా కేవలం అచ్చలాపూర్ వద్ద ఒక కల్వర్టు
చెన్నూర్ టౌన్ : చెన్నూర్ నియోజకవర్గంలో దళిత నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి పీఏ రమణా రావు (Ramana Rao)పై వెంటనే కేసు నమోదు చెయ్యాలని డాక్టర్ రాజా రమేష్ (Raja Ramesh)
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు.
మంచిర్యాల జిల్లా సాయికుంటలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నం తినడంతో ఎనిమిదో తరగతి విద్యార్థిని బైరినేని తరుణి, ఆర
తాండూర్ మండల కేంద్రంలోని మగ్దూంషా, మక్కుషా బాబాల దర్గా వద్ద ఈ నెల 20, 21 తేదీలలో ఉర్సు ఉత్సవాలు జరుగనున్నాయి. గత వంద సంవత్సరాల నుంచి అనవాయితీగా వస్తున్న ఉర్సు ఉత్సవాలను మతాలకతీతంగా మండలంలోని అన్ని వర్గాల ప్�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ అటవీ భూముల్లో చెట్ల పొదలను తొలగించిన ఆదివాసీ మహిళలను అటవీ శాఖ అధికారులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో రెండేళ్ల క్రితం ప్రధాన కూడళ్లలో నిర్మించిన జంక్షన్లను కూల్చివేస్తున్నారు. లక్ష్మి థియేటర్, టీటీడీ కల్యాణ మండపం చౌరస్తాల వద్ద నిర్మిం�
Chennur SI : ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసగాళ్ల వలలో పడవద్దని చెన్నూర్ పట్టణ సీఐ (CI) దేవేందర్ రావు సూచించారు. మోసపోయామని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
adivasi hakkula porata samithi | ఆదివాసీల జీవితాలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆడుతున్న చెలగాటం మానుకోవాలి అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి హెచ్చరించింది.