Mancherial | మంచిర్యాలలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్లు ఉపయోగించే బ్రీతింగ్ ఎనలైజర్ (Breathalyzer) మిషన్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎనలైజర్ మిషన్లలో సాంకేతిక లోపాల వల్ల మద్యం సేవ�
Balka Suman | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సోకేసు నమోదు చేయలేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Jeevan reddy | సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూర�
మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులుకు రెండు వేర్వేరు ఘటనల్లో గోడలు కూలి నలుగురు రైతులు దుర్మరణం చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు.
Mancherial | మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు, గంపలపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా గోడకూలడంతో నలుగురు రైతులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డార
క్షయ వ్యాధిపై అవగాహన, సత్వర వ్యాధి నిర్ధారణే రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
వడదెబ్బతో ఓ రైతు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో చోటుచేసుకున్నది. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం. మైలారం గ్రామానికి చెందిన రైతు బోగారపు మారయ్య (60) వంట చెరుకు కోసం శనివారం ఎడ్లబండి కట్టుకొని స
మంచిర్యాలలో మళ్లీ పేకాట మొదలైంది. పదేళ్ల క్రితం అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసి, రోడ్డున పడేసిన జూదం మరోసారి కోరలు చాస్తున్నది. తెలంగాణలో కేసీఆర్ సర్కారు అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా పేకాట �
మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్పై కాంగ్రెస్ నేతలు దాడిచేశారు. త్రుటిలో వారి నుంచి తప్పించుకున్న బాధితుడు దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్ర�
Balka Suman | చెన్నూరు నియోజకవర్గం భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ గోపాల్ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సోమవారం కలిసి ఘటన గురించ
father | ఆరేళ్ల వయస్సున్న కూతురు తన మాట వినడం లేదని తండ్రి సతీష్ ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదుతుండగా.. అక్కడే ఉన్న ఓ పశుశుల కాపరికి ఆ చిన్నారి కేకలు వినిపించారు. దీంతో ఆ కాపరి ఈ దృశ్యాన్ని వీడియో �