సెప్టెంబర్ 22: అంగన్వాడీ టీచర్లు తమ విధినిర్వహణను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించాలని బెల్లంపల్లి ఏడీపీవో స్వరూపా రాణి అన్నారు.
Urea Bags | యూరియా రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలు 260 మాత్రమే.. కానీ దాదాపు 1500 మందిపైనే రైతులు రైతు వేదిక వద్దకు రావడంతో గందరగోళ పరిస్థితి �
మంచిర్యాలలో వీధికుక్కల సంచారం తీవ్ర సమస్యగా మారింది. పలు కాలనీల్లో గుంపులుగా తిరుగుతూ రాకపోకలు సాగించే వారిపై దాడి చేయడానికి యత్నించడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.
ఆరుగాలం పనిచేసి పంట పండించాల్సిన రైతులు యూరియా కోసం అరిగోస పడుతూ యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. బుధవారం తెల్లవారుజాము �
Road Accident | తాండూర్ మండలం గోపాలరావు పేట గ్రామానికి చెందిన ఫీట్ల మారుతి, మృతురాలు పోగుల నానక్క తాండూర్ మండలం రేచిని గ్రామంలో యూరియా బస్తాల పంపిణీ చేస్తున్నారనే విషయం తెలుసుకొని ఇంటి నుంచి మోటార్ వాహనంపై బయలుద�
జిల్లాలో గడ్డం ఫ్యామిలీ-పీఎస్సార్ మధ్య వర్గపోరు ముదిరిపాకాన పడుతున్నది. అనేక పరిణామాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నుంచి వివేక్ వెంకటస్వామి మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, ఆ సమయంలో ఎమ్మెల్యే పీఎస్సార్ చే
Urea Distribution | వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సిన రైతాంగం ఒక్క బస్తా యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. పండు ముసలోళ్లు, వృద్ధులు, యువకులు, మహిళలు యూరియా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న తీరు ప్రతి ఒక్కరిని బాధించ�
BRSV | గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోతున్నారని, విద్యార్థులు తల్లిదండ్రులు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఉందని అలాంటి విద్యార్థుల�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు 13 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్ఐ తహసినొద్దీన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపేట రేంజ్ పరిధి లింగాపూర్ బీట�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హెటెక్సిటీలో స్కూల్ కోసమని కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హెటెక్సిటీ లే-అవుట్లో స్కూల్ ఏర్పాటు కోసమని ఎకరం స్థలాన్ని వదిలేశ�