మంచిర్యాలలోని రాళ్లవాగులో కొట్టుకు పోయిన పైపులైన్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల పట్టణానికి తాగునీరు సరఫరాకాక గురువారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పెల్లిలోని వాగుకు చేపలు పట్టాడానికి వెళ్లిన ఐదుగురు ఆదివాసీ యువకులను ఫారెస్ట్ అధికారులు కొట్టితీసుకెళ్లడంపై గిరిజనులు ఆదివారం ఇందన్పెల్లి ప్రధానరోడ్డుపై రాస్
రాష్ట్రంలో వరుసగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ.. మంచిర్యాల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తినడంతో ఏ
జిల్లాలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ఎక్స్రే సేవలు నెల రోజులుగా నిలిచిపోవడంతో రో గులు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటున్నారు. దవాఖానలోనే చేయాల్సిన పరీక్షల కోసం �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు కన్నెర్ర చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ వ�
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో విద్యార్థిను లు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం ఉడకబెట్టిన బఠానీల�
KTR | మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో నిర్వహించిన రైతు సదస్సులో నలుగురు రైతు కుటుంబాలకు ఆర్థికసాయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అందజేశారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా కేటీఆర్ లక్�
KTR | మంచిర్యాల పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్సెట్టిపేట మండలం రంగపేటలో బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నాయకులు జీవ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్�
Munnuru Kapu | రాజకీయాలకు అతీతంగా మున్నూరు కాపు సామాజిక వర్గం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుట్టం పురుషోత్తం రావు పటేల్ పిలుపునిచ్చారు.
Mancherial | మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్), మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో (ఎంసీహెచ్) లో ఎక్స్ రే సేవలు గత 15 రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శని, ఆదివారాల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అధికారులు వెల�