పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో గుండేటి మల్లేశం (43) అనే వ్యక్తి గురువారం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్�
పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన మేకల రవి (50) అనే వ్యక్తి గ్రామ శివారులోని వాగులో చేపల వేటకు వెళ్లి కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు.
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
కృత్రిమ మేధ (ఏఐ) చాట్బాట్ను నిజంగానే కలవొచ్చని భ్రమ పడిన థోంగ్బ్యూ వోంగ్బండ్యు (76) అనే వృద్ధుడు అనూహ్యంగా మరణించారు. పదవీ విరమణ అనంతరం ఆయన బిగ్ సిస్ బిల్లీ అనే ఏఐ చాట్బాట్తో చాటింగ్ చేసేవారు. ఈ చాట్�
చేపల వేటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాయనర్సు అనే వ్యక్తి ఆ�
అమెరికాలో బోటింగ్కు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి సరస్సులో పడి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ నివాసి వడ్లమూడి హరికృష్ణ (49) పాతికేళ్ల క్రితం అమెరికాకు వలసవెళ్లారు.
అది రాజీవ్నగర్లో మండే మార్కెట్.. చిరు వ్యాపారులు, కొనుగోలుదార్లతో ఆ మార్గం కిక్కిరిసి ఉంది... అంతలో ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి స్కూ టీని ఢీకొంది. ఆ ధాటికి వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
Vikarabad | చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ గ్రామం చెరువులో మంగళవారం చోటుచేసుకుంది.
Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా తాడూర్ మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.