రాజాపేట : వ్యవసాయ పనులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోర్లపడి ఊపిరి ఆడక రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని దూదివెంకటాపురంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామాని�
రెండు నెలల కిందట అదృశ్యమైన ఉన్నావ్కు చెందిన దళిత మహిళ (22) మృతదేహం కుళ్లిపోయిన స్ధితిలో మాజీ మంత్రి కుమారుడికి చెందిన ఆశ్రమం వద్ద కనిపించడం కలకలం రేపింది.
కొత్తూరు రూరల్ : అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో తీవ్ర మనస్తాపానికి గురై తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొత్తూరు మున్సిపాలిటి కేంద్రంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ : జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం సీసాతో పొడిచి దుండగులు కిరాతకంగా హతమార్చారు. ఈ సంఘటన జిల్లాలోని రెంజల్ మండలం బొర్గం శివారులో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రె�
యూపీలో మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక దాడి ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తల్లితో కలిసి కారులో ప్రయాణిస్తున్న బాలిక (19)కు మత్తుమందు ఇచ్చి కారు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన పిబ్రవర
ములుగు : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగపేట మండలంలోని కమలాపురం- ఏటూరునాగారం రహదారి పై ఇసుక లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. జీడి వాగు వద్ద ద
హయత్నగర్ రూరల్ : పెండ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయిన ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో చోటు చేసుకున్నది. సీఐ స్వామి కథనం ప్రకారం.. బాటసింగారానికి చెందిన పురుషోత్తం కుటుంబ �
ములుగు : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఖమ్మం జ�