సూర్యాపేట : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సూర్యాపేటలో గ్యాస్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. స్థానిక కొత్త బస్టాండ్ వద్ద గల హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
జగిత్యాల : జిల్లాలోని కోరుట్ల పట్టణం మెట్పల్లి రోడ్డులో గల ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక యువ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ (టి) మండల కేంద్రంలోని శ్రీ బాలజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని దేవుళ్ల విగ్రహాలను దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున ఆలయ పూజారి సత్యనారాయణ శర్మ ఆలయంలో
కోనరావుపేట: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన ఏనుగుల నారాయణ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య లక్
కరీంనగర్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వాళ్లకు ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ చావే శరణ్యమని భావించారు. ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లోనే ఊరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డా
Crime News | దేశ వాణిజ్య రాజధానిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కేవలం వంద రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడో దుర్మార్గుడు. అతను కూడా తనకు చాలా దగ్గరి స్నేహితుడే కావడం గమనార్హం.
Crime News | తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంతో పోలీసులు డ్రగ్స్ ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు.
Accident | రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన నాగర్కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా,
Crime News | భాగ్యనగరంలో బెట్టింగ్ ముఠా ఆటకట్టింది. బేగంబజార్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు చెందిన మొత్తం 8 మంది
Crime News | మహారాష్ట్రలో భారీగా మాదకద్రవ్యాలు లభించాయి. పాల్ఘర్ జిల్లాలో అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మద్యం మత్తులో ఓ వ్యక్తి మహిళ ఇంట్లోకి చొరబడి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం సర్ధార్నగర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
యాదాద్రి భువనగిరి : అక్రమంగా గంజాయి, యాషిస్ ఆయిల్ను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..కేరళ రాష్ట్రంలోని కాసరగడ్ జిల్లా పై�
యాదగిరిగుట్ట రూరల్ : చికిత్స పొందుతూ గీతా కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల నర్సయ్య(60) గత నెల 27వ తేదిన కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కుతుండగా, ప్రమాదవశాత్త
తలకొండపల్లి : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం… తలకొండపల్లి మండలం చుక్కాపూర్ శివారు�
Crime News | చదువు చెప్పి సమాజంలో గౌరవంగా బతకడం నేర్పించాల్సిన ఉపాధ్యాయుడతను. కానీ కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హైదరాబాద్ పాతబస్తీలో వెలుగు చూసింది. స్థానికంగా ఒక స్క�