పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, లాంగ్జంప్, షాట్పుట్, రన్నింగ్ అంశాల్లో క్వాలిఫై అర్హతను పెంచడంతో చాలామంది ఉద్యోగ అర్హతను కోల్పోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మ�
సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో మల్లయ్య గుప్తా(97) చెరుగని జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. భువనగిరి ప్రాంతంలో అందరికి సుపరిచితులైన జైని మల్లయ్య మృతి ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసిందనడంలో అతిశయోక్తి లేదు.
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ సౌభాగ్యం కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. తన ప్రభుత్వ సక్సెస్ మాడల్ను దేశానికి అందించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు తన గమ్యాన్ని �
అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో మరోలా బీజేపీ వ్యవహరిస్తున్నదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
Munugodu By Election | కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం
బీజేపీ పన్నిన కుట్ర మునుగోడులో విఫలం కాబోతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెప్తున