CPM | కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారనడం ఆయన అజ్ఞా�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తేసి 21 కోట్ల వినియోగదారుల మీద మరింత భారాన్ని మోపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సబ్సిడీ �
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట�
హైదరాబాద్: రాష్ట్రాల విధానాలు, వసూలు చేస్తున్న పన్నులే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం దారుణమని, రాష్ట్రాలపై మోడీ సర్కారు దాడి చేస్తున్నదని సీపీఎం �
జయశంకర్ భూపాలపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడంపై ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంల
కేంద్రప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుక
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ పెద్దపులు ల అభయారణ్యంలో యురేనియం తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని సీపీఎం
తెలుగు ప్రజలను అవమానించిన ప్రధాని మోదీ : బీవీ రాఘవులు టీఆర్ఎస్ ఆందోళనలను అడ్డుకొనే అర్హత బీజేపీకి లేదు: తమ్మినేని వీరభద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి: కేంద్ర ప్రభుత్వ విద్యుత్త�
కమలం పార్టీపై టీఆర్ఎస్ పోరాటానికి మద్దతు బలమైన ప్రాంతీయ పార్టీల కూటమికి ప్రయత్నం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ వెల్లడి తుర్కయాంజాల్, జనవరి 25: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే �
ప్రజాస్వామ్య, లౌకిక శక్తులను కలుపుకొని పోవాలి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తుర్కయాంజాల్, జనవరి 23: మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో విశాల ఐక్య సంఘటన ఏర�
రాజ్యాంగంపై దాడులను ఆపేందుకు ప్రజా ఉద్యమాలే మార్గం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటన పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, నేటి నుంచి ప్రతినిధుల సభ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద�