కలిసివచ్చే పార్టీలతో పనిచేస్తాం ఎన్నికల తరువాతే ఏదైనా ఫ్రంట్ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రానున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామ
లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలి బీజేపీ పాలనకు చరమగీతం పాడాలి ఆ పార్టీతో దేశ సమగ్రతకు పెను ముప్పు యూపీ, పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమే దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ఆ పార్టీపై పోరాటానికి ఇదే సరైన
సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు నర్సాపూర్, డిసెంబర్ 18: వ్యవసాయ రం గాన్ని కార్పొరేట్కు ధారాదత్తం చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రామ�
దుమ్ముగూడెం: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు లక్ష్మీనగరం, కొత్తపల్లి ఎంపీటీసీలు మద్ది వనజ, పూసం ధర్మరాజులు శుక్రవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నిక
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూర్యాపేట, డిసెంబర్ 2: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. గురువారం �
కార్మిక, కర్షకుల ఐక్యతతోనే నల్లచట్టాల రద్దు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం నవంబర్ 29 : ప్రధాని మోదీ పతనం ప్రారంభమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం ఖ�
దమ్ముంటే మోదీతో ప్రకటన చేయించాలి సీపీఎం నేత జూలకంటి డిమాండ్ నీలగిరి, నవంబర్ 18: ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు దొంగ నాటకా లు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సూచ�
సూర్యాపేట రూరల్: వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తు న్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలో�
బీజేపీపై మండిపడ్డ జూలకంటి రంగారెడ్డి బొడ్రాయిబజార్, ఆగస్టు 19: కేంద్రంలోని బీజేపీ ఒకవైపు దేశసంపదను లూటీచేస్తూ మరోవైపు ప్రజలను ఆశీర్వదించాలంటూ యాత్రలు చేయడమేమిటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడ�
ఆశీర్వాద యాత్ర | ఆశీర్వాద యాత్రల పేరిట భారతీయ జనతా పార్టీ ప్రజలను నయవంచనకు గురి చేస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. బీజేపీ ఆశీర్వాద యాత్రను ఎక్కడి�
సీపీఎం నేత తమ్మినేని ప్రశంసఇబ్రహీంపట్నం, జూలై 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతో బాగుందని, దీన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవా