మునుగోడులో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. నల్లగొండ జిల్లా సంస్థాన్�
ఆ పార్టీ నేత చెరుపల్లి సీతారాములు చిట్యాల, ఆగస్టు 23 : దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారిన మతతత్వ బీజేపీని ఓడించడమే సీపీఎం ప్రధాన ధ్యేయమని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మె ల్సీ చెరుపల్లి సీతారాములు అ
Tammineni Veerabhadram | మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని హైదరాబాద్, ఆగస్టు 15 (నమ స్తే తెలంగాణ): సామాజిక సమాన త్వం కోసం జాతీయోద్యమ స్ఫూర్తి తో మరో సంపూర్ణ స్వాతంత్య్ర పోరాటం అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్�
మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ �
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
CPM | కేరళలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా తిరువనంతపురంలోని సీపీఎం (CPM) పార్టీ ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది.
కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం చేశారనడం ఆయన అజ్ఞా�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్పై ఇస్తున్న కొద్దిపాటి సబ్సిడీని కూడా ఎత్తేసి 21 కోట్ల వినియోగదారుల మీద మరింత భారాన్ని మోపడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖండించారు. సబ్సిడీ �
కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట�
హైదరాబాద్: రాష్ట్రాల విధానాలు, వసూలు చేస్తున్న పన్నులే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం దారుణమని, రాష్ట్రాలపై మోడీ సర్కారు దాడి చేస్తున్నదని సీపీఎం �
జయశంకర్ భూపాలపల్లి : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచడంపై ప్రజలు దేశ వ్యాప్తంగా ఆందోళన బాటపట్టారు. అందులో భాగంగా జిల్లా కేంద్రంల
కేంద్రప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుక