అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో మరోలా బీజేపీ వ్యవహరిస్తున్నదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మునుగోడు దేశానికి వేగు చుక్కలా నిలిచింది. ఇక్కడి ప్రజలు సీఎం కేసీఆర్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారనేందుకు ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నది’ అని విద్యుత్తుశాఖ మ
Munugodu By Election | కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం
బీజేపీ పన్నిన కుట్ర మునుగోడులో విఫలం కాబోతున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని సర్వేలు చెప్తున
దేశంలో ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కంకణం కట్టుకొన్నదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ధ్వజమెత్తారు. తెలంగాణలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్
బీజేపీది ప్రభుత్వాలను పడగొట్టే నీచ చరిత్ర అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. 400 కోట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనమన్నార
Tammineni Veerabhadram | ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మొయినాబాద్ ఫామ్హౌజ్ ఘటనతో బీజీపీ బండారం బయటపడిందని అన్నారు.