కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు మేలు చేసేలా ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలో నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్తో దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మున్సిపాలిటీలోని శేషగిరి
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.
రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ వ్యతిరేక పోరులో బీఆర్ఎస్ సఫలమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Biplab Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు
పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల ఎత్తు, లాంగ్జంప్, షాట్పుట్, రన్నింగ్ అంశాల్లో క్వాలిఫై అర్హతను పెంచడంతో చాలామంది ఉద్యోగ అర్హతను కోల్పోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మ�
సుదీర్ఘ ప్రజా ప్రస్థానంలో మల్లయ్య గుప్తా(97) చెరుగని జ్ఞాపకాలను వదిలి వెళ్లారు. భువనగిరి ప్రాంతంలో అందరికి సుపరిచితులైన జైని మల్లయ్య మృతి ఈ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసిందనడంలో అతిశయోక్తి లేదు.
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి దేశ సౌభాగ్యం కోసం భారత రాష్ట్ర సమితిగా మారింది. తన ప్రభుత్వ సక్సెస్ మాడల్ను దేశానికి అందించడానికి సిద్ధమైంది. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు తన గమ్యాన్ని �
అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒకలా, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టా ల్లో మరోలా బీజేపీ వ్యవహరిస్తున్నదని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు.
దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా పరిణమించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. లౌకిక శక్తులు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.